हिन्दी | Epaper

Air India Plane Crash : విమానం కూలడంపై TATA గ్రూప్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

Sudheer
Air India Plane Crash : విమానం కూలడంపై TATA గ్రూప్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (Tata Chandra Shekhar) స్పందించారు. ఎయిర్ ఇండియా నిర్వహణ టాటా గ్రూప్ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో, ప్రమాదానికి సంబంధించిన ఆందోళనలపై ఆయన వివరాలు వెల్లడించారు. ప్రజల్లో వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ, అసలు కారణాలపై తుదిగుర్తింపు అవసరమని చెప్పారు.

ఇంజిన్‌ల పనితీరు పై స్పష్టత

చంద్రశేఖరన్ మాట్లాడుతూ, “విమానానికి ఉన్న రెండు ఇంజిన్‌లలో ఒకటి కొత్తది. రైట్ ఇంజిన్‌ను 2025 మార్చిలోనే కొత్తగా అమర్చాం. లెఫ్ట్ ఇంజిన్‌ను 2023లో సర్వీస్ చేశాం. తదుపరి సర్వీసు 2025 డిసెంబర్లో జరగాల్సి ఉంది. అటువంటి మంచి పనితీరుతో ఉన్న ఇంజిన్లను కేవలం ఫెయిలయ్యాయన్న అభిప్రాయం అర్థరహితం,” అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, విమానానికి సంబంధించి ఏవైనా యాంత్రిక లోపాలు ఉన్నాయా? లేక ఇతర కారణాల వల్లే ప్రమాదం జరిగిందా అనే దానిపై విచారణ కొనసాగుతోంది.

ఊహాగానాలు అవసరం లేదు

వాస్తవిక నివేదిక వెలువడే వరకు అనవసర ఊహాగానాలపై ప్రజలు నమ్మకంతో ఉండకూడదని చంద్రశేఖరన్ విజ్ఞప్తి చేశారు. టాటా గ్రూప్, ఎయిర్ ఇండియా మానవ ప్రాణాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, భద్రతా ప్రమాణాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం, ఎయిర్ ఇండియా, డీజీసీఏ సంయుక్తంగా తద్వారా కారణాలను తేల్చే దిశగా విచారణ కొనసాగుతోంది.

Read Also : Karnataka : డెయిరీ బ్రాండ్లపై మరోసారి కర్ణాటకలో రాజకీయ వేడి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870