తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం గా బుధువారం బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు..గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న

Read more

శ్రీవారి సేవలో అమిత్‌ షా దంపతులు

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో పలువురు అగ్ర నేతలు తీర్థయాత్రల బాటపట్టారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కన్యాకుమారి వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం

Read more

28న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమలః ఈ నెల 29న పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో 28న సాయంత్రం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. దాదాపు 8 గంటలపాటు ఆలయ తలుపులు మూసివేస్తారు.

Read more

తిరుమల ఆలయానికి అక్టోపస్ టీమ్స్‌ పహారా..

తిరుమలలో శ్రీవారి ఆలయ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆలయ ప్రవేశ మార్గంలోని బయోమెట్రిక్‌ సమీపంలో ఆక్టోపస్‌ క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌ (క్యూఆర్‌) ను

Read more

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు

నేడు భక్తుల రద్దీ సాధారణం Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం సాధారణంగా ఉంది . శుక్రవారం 72,304 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

Read more

తిరుమల శ్రీవారి ఆలయం సమీపం నుంచి వెళ్లిన విమానం

ఘటనపై టీటీడీతో చర్చిస్తున్న విమానయాన శాఖ అధికారులు తిరుమలః తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపం నుంచి ఆదివారం ఉదయం ఓ విమానం వెళ్లింది. ఉదయం 8.00-8.30 గంటల

Read more

26 నుంచి గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతిః ఈ నెల 26 నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.

Read more

తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం..ఆనంద నిలయాన్ని వీడియో తీసిన భక్తుడు

విచారణ ప్రారంభించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమలః కలియుగ దైవం శ్రీ వేకంటేశ్వరుడి ఆలయంలో మరోమారు భద్రతా వైఫల్యం బయటపడింది. ఆదివారం రాత్రి ఓ భక్తుడు ఆనంద

Read more

సిఎం జగన్ వల్ల అనేక దేవాలయాలు సందర్శించగలుగుతున్నాః మంత్రి రోజా

తాతయ్య గుంట గంగమ్మతల్లిని దర్శించుకున్న రోజా తిరుపతిః ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.

Read more

తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ఏపీ గవర్నర్‌

తిరుమలః ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని శనివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి

Read more

భారత దేశం హిందూ దేశం కావాలంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలు

బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటేనే వివాదం. నిత్యం ఏదోక వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. ఇటీవలే వివాదస్పద వ్యాఖ్యలు చేశారని

Read more