నేను దేశం వదిలి పారిపోవడం లేదు – సజ్జల
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు అందించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న పోలీసులు. ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసుల పై సజ్జల స్పందించారు. తానేమీ దేశం వదిలి పారిపోలేదని, ఎందుకు నోటీసుల పేరుతో హడావుడి చేస్తున్నారని అసహనం ప్రదర్శించారు. విదేశాల్లో వారం రోజుల పర్యటన అనంతరం తిరిగొచ్చానని, కానీ నోరుందని అడ్డగాడిదల్లా…