KTR's defamation suit against Konda Surekha.. Hearing in court today

రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

రేపు (అక్టోబర్ 18) నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరుకాబోతున్నారు. తనపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే . ఈ క్రమాలు దీనిపై కోర్ట్ విచారణ చేపట్టింది.ఈ నెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. దీనిపై ఈ నెల 14న విచారణ జరిప కోర్టు కేసును 18కి వాయిదా వేసింది. పిటిషనర్ కేటీఆర్ తో పాటు నలుగురు…

Read More