Subramanya Swami: టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి

Subramanya Swami: టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పరిధిలోని గోశాలలో గోవులు పెద్ద ఎత్తున మృతి చెందిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర ఆరోపణలు, జరుగుతున్నాయి.

Advertisements

భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

టీటీడీ మాజీ ఛైర్మన్ మరియు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఈ అంశాన్ని మొదట బయటపెట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోశాలలో అనేక గోవులు మృతి చెందినట్లు వెల్లడించారు. గోవుల మరణానికి సంబంధించిన పోస్టుమార్టం జరగలేదని, ఇది పాలకుల నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నదని అన్నారు. గోశాల నిర్వహణ బాధ్యత డీఎఫ్ఓ స్థాయి అధికారికి అప్పగించడాన్ని ఆయన తీవ్రంగా విస్మయించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందన

ఈ వివాదంపై బీజేపీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి స్పందించారు. తనకు ఈ విషయం టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన ద్వారా తెలిసిందని చెప్పారు.  దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గోసంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పూర్తి సమాచారంతో త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేస్తానని తెలిపారు. గోశాలకు ఎటువంటి సంబంధం లేని డీఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమించారని, దీనిపై విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. భూమన ఆరోపణలను పలువురు మంత్రులు ఖండించడంతో పాటు ఆయనపైనే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

Read also: Purandeshwari : ముస్లింల ఓటు దుష్ప్రచారం చేస్తున్నారు: పురందేశ్వరి

Related Posts
నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు
నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు

బీహార్‌లోని పాట్నాలో జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ను గాంధీ మైదానంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు Read more

Terror Attack : మక్కా మసీదులో నల్ల రిబ్బన్లు ధరించి ముస్లింల ప్రార్థనలు
Muslims pray wearing black ribbons at Mecca Masjid

Terror Attack : పహల్గామ్‌లో ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నల్ల రిబ్బన్లు పంచి నిరసన తెలిపారు. శుక్రవారం ప్రార్థనలకు ముందు శాస్త్రిపురంలోని మసీదు Read more

బీఆర్ఎస్ సర్కార్ చేయలేనిది మేం చేశాం – మంత్రి సీతక్క
Caste census survey ends to

తెలంగాణ రాష్ట్రంలో కులగణనపై నూతన వివాదం రాజుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, గతంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీగా సర్వే Read more

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశాలు లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, "ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×