हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

T20 WC: టీమ్ యూఎస్‌కు ఆల్ ది బెస్ట్: ట్రంప్

Anusha
T20 WC: టీమ్ యూఎస్‌కు ఆల్ ది బెస్ట్: ట్రంప్

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 (T20 WC) లో బరిలోకి దిగిన అమెరికా జట్టుకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ చేశారు. “భారత్‌లో క్రికెట్ ప్రపంచకప్ జరుగుతోందని ఇప్పుడే విన్నాను. టీమ్ యూఎస్‌ఏకు నా శుభాకాంక్షలు. మనది చాలా బలమైన జట్టు. అమెరికా మొత్తం మీకు మద్దతుగా నిలుస్తుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అమెరికా జట్టు క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

Read Also: T20 World Cup: అఫ్గాన్‌పై న్యూజిలాండ్‌ విజయం

T20 WC: All the best to Team USA: Trump
T20 WC: All the best to Team USA: Trump

భారత్‌కు గట్టి పోటీ

గత ప్రపంచకప్‌లో 2009 ఛాంపియన్ అయిన పాకిస్థాన్‌కు షాకిచ్చి ‘జెయింట్ కిల్లర్’ అనే పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది టోర్నీలోనూ బలమైన ఆరంభాన్ని అందుకుంది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన భారత్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయినప్పటికీ, తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ టోర్నీలో అమెరికా జట్టు గ్రూప్ ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. సూపర్ 8 దశకు చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే, అమెరికా తన తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై తప్పక గెలవాల్సి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870