हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

2031 World Cup : ఐసీసీకి పాక్-బంగ్లా షాక్, 2031 వరకూ హైబ్రిడ్ డిమాండ్!

Sai Kiran
2031 World Cup : ఐసీసీకి పాక్-బంగ్లా షాక్, 2031 వరకూ హైబ్రిడ్ డిమాండ్!

2031 World Cup : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ)పై పాకిస్థాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు మరోసారి ఒత్తిడి పెంచుతున్నాయి. భారత్‌తో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ బహిష్కరణ అంశంపై చర్చలు కొనసాగుతున్న వేళ, ఇప్పుడు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయి. 2031 వన్డే ప్రపంచకప్‌ వరకు ‘హైబ్రిడ్ మోడల్’ను కొనసాగించాలని ఈ రెండు బోర్డులు కోరుతున్నాయి. ఇది భారత్‌కు ఆతిథ్య హక్కుల విషయంలో కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఎన్‌డీటీవీ కథనం ప్రకారం, ప్రస్తుతం 2027 వరకు మాత్రమే అమల్లో ఉన్న హైబ్రిడ్ మోడల్‌ను 2031 వరల్డ్‌కప్ వరకు పొడిగించాలని పీసీబీ, బీసీబీ డిమాండ్ చేస్తున్నాయి. 2031 ప్రపంచకప్‌కు భారత్–బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, ఈ ప్రతిపాదనకు ఐసీసీ అంగీకరిస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను భారత్‌లో కాకుండా బంగ్లాదేశ్‌లోనే ఆడే వీలుంటుంది.

Read Also: AP: బర్డ్ ఫ్లూ తో 28 వేల కోళ్లు మృతి

2031 World Cup
2031 World Cup

ఈ నేపథ్యంలో భారత్‌తో కొలంబోలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌పై పాకిస్థాన్ తీసుకున్న బహిష్కరణ నిర్ణయాన్ని చర్చించేందుకు లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐసీసీ, పీసీబీ, బీసీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వ ఆమోదం తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉండగా, హైబ్రిడ్ మోడల్‌తో పాటు పరిహారం పెంపు, టోర్నీ నుంచి వైదొలిగినా పార్టిసిపేషన్ ఫీజు, భవిష్యత్తులో మరో ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు వంటి డిమాండ్లను కూడా పీసీబీ ముందుంచినట్లు తెలుస్తోంది. దీంతో ఐసీసీకి ఈ వివాదం మరింత క్లిష్టంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870