हिन्दी | Epaper

Breaking News: ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌.. భారత్ జట్టు ప్రకటన

Saritha
Breaking News: ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌.. భారత్ జట్టు ప్రకటన

జనవరి 11 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి..ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్ తిరిగి చోటు దక్కించుకోగా, మహ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. గిల్ కెప్టెన్సీ వహించనున్న ఈ జట్టులో రోహిత్, కోహ్లి, రాహుల్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ, కుల్దీప్ యాదవ్, పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, జైస్వాల్ కూడా ఉన్నారు.

Read also: Hardik Pandya: విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ విధ్వంసం

New Zealand ODI series.. India team announcement
New Zealand ODI series.. India team announcement

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870