हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

IPL 2026: బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

Aanusha
IPL 2026: బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

మార్చి నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ కోసం (IPL 2026) గూగుల్‌తో బోర్డు ఒక బ్లాక్‌బస్టర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, గూగుల్ జెమిని రాబోయే మూడు ఐపీఎల్ సీజన్ల పాటు లీగ్‌కు ఏఐ స్పాన్సర్‌గా ఉండనుంది. ఈ ఒప్పందం విలువ రూ. 270 కోట్లు, అంటే ఏడాదికి రూ. 90 కోట్లు. టీ20 ప్రపంచకప్ మార్చి 8న ముగిసిన తర్వాత ఐపీఎల్ హంగామా మొదలవుతుంది.

Read Also: IND vs NZ: ఇవాళ భారత్-న్యూజిలాండ్ తొలి టీ 20

IPL 2026: Google AI signs agreement with BCCI
IPL 2026: Google AI signs agreement with BCCI

టెక్ దిగ్గజాల మధ్య కూడా పోటీ

ఐపీఎల్ గ్లోబల్ బ్రాండ్ వాల్యూ ఎంత వేగంగా పెరుగుతుందో ఈ డీల్ స్పష్టం చేస్తోంది. క్రికెట్ విశ్లేషణలు, డేటా మేనేజ్‌మెంట్‌లో ఏఐ పాత్ర పెరుగుతున్న తరుణంలో ఈ భాగస్వామ్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) లోనూ ఏఐ సందడి కనిపిస్తోంది.

గూగుల్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన ‘ఓపెన్ ఏఐ’కి చెందిన ChatGPT ఇప్పటికే డబ్ల్యూపీఎల్ ప్రస్తుత సీజన్‌కు స్పాన్సర్‌గా ఉంది. ఇప్పుడు గూగుల్ జెమిని ఐపీఎల్‌లోకి ప్రవేశించడంతో, క్రికెట్ మైదానంలో టెక్ దిగ్గజాల మధ్య కూడా పోటీ మొదలైంది. క్రికెట్ అభిమానులకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా ఈ కంపెనీలు భారీగా వెచ్చిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870