हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

News Telugu: Indian Women Cricket: భారత్ విజయంపై పాకిస్థాన్‌లో ఓ కుటుంబం సంబరాలు

Rajitha
News Telugu: Indian Women Cricket: భారత్ విజయంపై పాకిస్థాన్‌లో ఓ కుటుంబం సంబరాలు

Indian Women Cricket: భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లివిరిశాయి. అయితే ఈ విజయాన్ని భారత్ మాత్రమే కాకుండా పాకిస్థాన్‌లోని ఓ కుటుంబం కూడా ఘనంగా జరుపుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కుటుంబం సభ్యులు పాకిస్థాన్ (pakistan) జెర్సీలు ధరించి, భారత జట్టు ఫొటో ఉన్న కేక్ కట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. “టీమిండియాకు అభినందనలు… పాకిస్థాన్ నుంచి ప్రేమతో మద్దతు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.

Read also: Washington Sundar: ఐపీఎల్ 2026లో గుజరాత్ తరఫునే సుందర్

Indian Women Cricket

Indian Women Cricket

Indian Women Cricket: మరో వీడియోలో చిన్నారులు టీవీలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫొటోకు కేక్ తినిపిస్తూ చూపిన సన్నివేశం నెటిజన్లను కట్టిపడేసింది. ఈ వీడియోలపై భారత అభిమానులు పాజిటివ్‌గా స్పందిస్తూ పాకిస్థాన్ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ఇక క్రీడా రంగంలో, దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో జట్టుకు రూ.39 కోట్ల ప్రైజ్ మనీ లభించగా, బీసీసీఐ అదనంగా రూ.51 కోట్ల బహుమతి ప్రకటించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870