हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

India-Pakistan: వచ్చే నెలలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్

Sharanya
India-Pakistan: వచ్చే నెలలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్

పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడికి భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దాంతో పాటు, “ఆపరేషన్ సిందూర్” పేరుతో చేపట్టిన ప్రతీకార దాడిలో భారత్‌ త్రివిధ దళాలు పాకిస్థాన్‌ మిలిటరీ స్థావరాలపై ప్రభావవంతంగా దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్ విజయవంతమయ్యాక, భారత్ సైనికంగా తమ ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. అయితే ఆపరేషన్ తర్వాత భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

ఈ మిలిటరీ సమరం ముగియగానే, ఇప్పుడు మరో యుద్ధరంగం సిద్ధమవుతోంది – కానీ ఈసారి అది సైనిక పరంగా కాదు, క్రీడా పరంగా, ముఖ్యంగా క్రికెట్ మైదానంలో

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ – మళ్లీ భారత్ vs పాక్

2024లో మొదటిసారిగా ప్రారంభమైన “వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్” టోర్నమెంట్, ఆటగాళ్ల అనుభవాన్ని, అభిమానులను సమ్మేళనం చేసే గొప్ప వేదికగా నిలిచింది. వరల్డ్​ ఛాంపియన్​షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్​ రెండో ఎడిషన్ జూలై 18న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత లెజెండ్స్​ జట్టు పాల్గొననుంది. ఈ టోర్నీలో భారత్​కు యువరాజ్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. ఇందులో భాగంగా జూలై 20న భారత్ లెజెండ్స్- పాకిస్థాన్ లెజెండ్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇంగ్లాండ్​లోని ఎడ్జ్​బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. టీమ్ఇండియా లెజెండ్స్​ పాక్​తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్​తో తలపడనుంది.

???????? భారత్-పాకిస్తాన్ పోరు – లెజెండ్స్ వార్

జూలై 20న జరగబోయే మ్యాచ్‌కి భారీ ఉత్కంఠ నెలకొంది. భారత్, పాకిస్థాన్​తోపాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు వరల్డ్​ ఛాంపియన్​షిప్ ఆఫ్ లెజెండ్స్​లో ఆడనున్నాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్​ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు మాత్రమే ఇందులో ఆడేందుకు అవకాశం ఉంటుంది.

భారత లెజెండ్స్ జట్టు:

యువరాజ్ సింగ్ (కెప్టెన్), సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, వినయ్ కుమార్, హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, యూసుఫ్ పఠాన్, నమన్ ఓజా, మునాఫ్ పటేల్, ఆర్పీ సింగ్, అశోక్ దిండా.

పాకిస్థాన్ లెజెండ్స్ జట్టు:

యూనిస్ ఖాన్ (కెప్టెన్), షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మిస్బా ఉల్ హక్, ఇమ్రాన్ నజీర్, మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్, సల్మాన్ బట్, అబ్దుల్ రజాక్, వాహబ్ రియాజ్, అహ్మద్, అమీర్ సోహైల్ తన్వీర్, ఉమ్రేద్ అజ్మల్.

భారత్ లెజెండ్స్ మ్యాచ్ షెడ్యూల్:

భారత్ vs పాకిస్తాన్ – జూలై 20, ఎడ్జ్‌బాస్టన్
భారత్ vs సౌతాఫ్రికా – జూలై 22, నార్తాంప్టన్
భారత్ vs ఆస్ట్రేలియా – జూలై 26, హెడింగ్లీ, లీడ్స్
భారత్ vs ఇంగ్లాండ్ – జూలై 27, హెడింగ్లీ, లీడ్స్
భారత్ vs వెస్టిండీస్ – జూలై 29, లీసెస్టర్‌షైర్
ఈ లెజెండ్స్ టోర్నమెంట్​ను 2024లో ప్రవేశపెట్టారు. దీని తొలి ఎడిషన్​లో భారత్ లెజెండ్స్ జట్టు విజేతగా నిలిచింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. తొలి సీజన్​ ఫైనల్​లో భారత్- పాకిస్థాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో పాక్​పై నెగ్గిన టీమ్ఇండియా లెజెండ్స్ జట్టు ఛాంపియన్​గా నిలిచింది.

Read also: Rinku Singh: రింకూసింగ్ కు ప్రభుత్వ ఉద్యోగం నియామకంపై పలు ప్రశ్నలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

ఎట్టకేలకు ఎన్ఎస్ఈ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ సెబీ ఓకే!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బర్గమ్ భార్యపై ట్రంప్ కామెంట్స్, కేబినెట్ నియామకంపై వివాదం!

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

📢 For Advertisement Booking: 98481 12870