Sonu Sood: సీఎం చంద్రబాబును కలిసేందుకు ఏపీ సచివాలయానికి వచ్చిన సోనూ సూద్

చంద్రబాబు తో సోనూ సూద్ భేటీ

ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్ లు విరాళంగా ఇవ్వనున్న సోనూ సూద్ గారు.ఈ  రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగొచ్చిన చంద్రబాబు గారు.ప్రముఖ సినీ నటుడు, వ్యాపారవేత్త సోనూ సూద్ గారు అమరావతిలోని ఏపీ సచివాలయానికి  వచ్చారు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని  కలవనున్నారు. సోనూ సూద్ గారు ప్రభుత్వానికి అంబులెన్స్ లు విరాళంగా ఇవ్వనున్నారు సోనూ సూద్ ఫౌండేషన్ ద్వారా ఈ అంబులెన్స్ లను అందించనుంది.
New Project 13 2

కాగా, ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు గారు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ నుంచి
ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ్నించి నేరుగా
ఆయన సచివాలయానికి బయల్దేరారు.

Advertisements

Related Posts
Karumuri Nageswara Rao : మాజీ మంత్రి కారుమూరి పై కేసు నమోదు
Karumuri Nageswara Rao మాజీ మంత్రి కారుమూరి పై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మంటలు రేగేలా చేసారు మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు. ఏలూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలపై Read more

దువ్వాడ పై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు
Complaints against Duvvada Srinivas at several police stations

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌పై దువ్వాడ Read more

ఏపీలో డైకిన్ కర్మాగారం ఏర్పాటు
daikin

ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు చొరవతో పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు Read more

పేర్నినాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
perni nani

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు కావడంతో ఆయన హై కోర్టును ఆశ్రయంచారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో ఆయనపై Read more

×