हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Prime Minister: నా పక్కన వీరిద్దరినీ చూసి కొందరికి ఈ రోజు నిద్ర పట్టదు: మోదీ

Anusha
Prime Minister: నా పక్కన వీరిద్దరినీ చూసి కొందరికి ఈ రోజు నిద్ర పట్టదు: మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు కేరళలో పర్యటించారు. ముఖ్యంగా తిరువనంతపురం సమీపంలో ఏర్పాటు చేసిన విఝింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ హాజరయ్యారు. అక్కడే మోదీ వీరి పక్కన నిల్చొని షాకింగ్ కామెంట్లు చేశారు. వీరిద్దరూ తన పక్కన ఉండడం చూసి కొందరు నేతలకు ఈరోజు నిద్ర పట్టదని వివరించారు. ఇలా పరోక్షంగా కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు విసరగా ఈ కామెంట్లు వైరల్ అయ్యాయి. 

పూర్తి వివరాలు

శుక్రవారం రోజు ఉదయమే ఆయన తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన విఝింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ హాజరయ్యారు. పోర్టు ప్రారంభం తర్వాత వీరంతా ఒకే వేదిక మీదకు వచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ సీపోర్టుతో కేరళలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని అన్నారు.అలాగే అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్‌లో భారత పాత్రను గణనీయంగా మారుస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వేదికపై తన పక్కన నిల్చున్న సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈరోజు తన పక్క శశిథరూర్ ఉన్నారని ఈ కార్యక్రమం కొంత మందికి నిద్రలేని రాత్రిని మిగులుస్తుందన్నారు. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయిందని పరోక్షంగా కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈయన ఇలా ప్రత్యేకించి కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి చాలానే కారణాలు ఉన్నాయి.

ఈమధ్య కాలంలో కాంగ్రెస్ అధినాయకత్వంతో శశి థరూర్ కు పొసగడం లేదు. గత కొన్ని నెలలుగా ఈయన తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్యే ఆయన ఓ కేంద్ర మంత్రితో సెల్ఫీ దిగగా శశి థరూర్ పార్టీ మారబోతున్నట్లు ప్రచారం మొదలైంది. దీని తర్వాత ఆయన భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ చేసిన కామెంట్లతో దీనికి మరింత బలం చేకూరింది. ఇలాంటి సమయంలోనే మోదీ కేరళకు రావడం శశి థరూర్‌యే నేరుగా వెళ్లి స్వాగతించడంతో ఆయన కచ్చితంగా పార్టీ మారబోతున్నారని సంకేతాలు వినిపిస్తున్నాయి. శశి థరూర్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగానని తన నియోజక వర్గానికి వచ్చిన ప్రధాని మోదీని సాదరనంగా స్వాగతించానని రాసుకొచ్చారు.

Read Also: Swiggy gold: Z+ సెక్యూరిటీతో ఇంటికే బంగారం డెలివరీ చేసిన స్విగ్గీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చైనా నేరగాడితో దోస్తీ చేసిన ముంబయి సైబర్ నేరస్థుడు అరెస్టు

చైనా నేరగాడితో దోస్తీ చేసిన ముంబయి సైబర్ నేరస్థుడు అరెస్టు

ఉపాధిహామీ నుంచి గాంధీ పేరు తొలగించడం దారుణం

ఉపాధిహామీ నుంచి గాంధీ పేరు తొలగించడం దారుణం

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, వెండిలోనూ జోరు, తాజా రేట్లు ఇవే…

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, వెండిలోనూ జోరు, తాజా రేట్లు ఇవే…

నెహ్రూకు ఎవరు లేఖలు రాశారు? వాటిలో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు!…

నెహ్రూకు ఎవరు లేఖలు రాశారు? వాటిలో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు!…

రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు?

రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు?

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

గ్రామ ప్రజాస్వామ్యాన్ని మింగేస్తున్న డబ్బు రాజకీయాలు

గ్రామ ప్రజాస్వామ్యాన్ని మింగేస్తున్న డబ్బు రాజకీయాలు

మహిళలకు బదులు పురుషుల ఖాతాల్లో జమైన పథక డబ్బులు

మహిళలకు బదులు పురుషుల ఖాతాల్లో జమైన పథక డబ్బులు

ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్

ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్

రైలు ప్రయాణంలో లగేజీ మోతాదుపై కొత్త ఫ్రేమ్‌వర్క్

రైలు ప్రయాణంలో లగేజీ మోతాదుపై కొత్త ఫ్రేమ్‌వర్క్

చెన్నై వాతావరణ అప్‌డేట్ తీర తమిళనాడులో మళ్లీ వర్షాలు…

చెన్నై వాతావరణ అప్‌డేట్ తీర తమిళనాడులో మళ్లీ వర్షాలు…

వరుసగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరుసగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

📢 For Advertisement Booking: 98481 12870