हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Good News : సింగరేణి.. వారికి 50% జీతంతో స్పెషల్ లీవ్స్

Sudheer
Good News : సింగరేణి.. వారికి 50% జీతంతో స్పెషల్ లీవ్స్

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు శుభవార్త. తీవ్రమైన కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్) బారిన పడిన కార్మికులకు కంపెనీ యాజమాన్యం ప్రత్యేక సెలవుల (స్పెషల్ లీవ్స్) సౌకర్యాన్ని ప్రకటించింది. ఈ సెలవులు 50 శాతం జీతంతో మంజూరు చేయనున్నట్లు అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. బాధిత కార్మికులు పూర్తిగా కోలుకునే వరకు ఈ వెసులుబాటు వర్తించనున్నట్లు స్పష్టం చేశారు.

స్పెషల్ లీవ్ సదుపాయం

ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, టీబీ, పక్షవాతం, కుష్టు, ఎయిడ్స్, మూత్రకోశ, మెదడు సంబంధిత వ్యాధులకు స్పెషల్ లీవ్ సదుపాయం కల్పిస్తున్న సింగరేణి యాజమాన్యం, ఇప్పుడు అదే విధంగా లివర్ సిరోసిస్ వ్యాధిని కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇది లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కార్మికులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయంగా నిలుస్తోంది.

ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం

ఈ చర్యతో పాటు కార్మికుల ఆరోగ్యంపై కంపెనీ మరింత దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకుంటున్న ఈ విధానాలు, సంస్థపై కార్మికుల్లో నమ్మకాన్ని పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఈ వెసులుబాటుతో శారీరకంగా బాధపడుతున్న వారు ఆరోగ్యవంతంగా కోలుకొని తిరిగి విధుల్లో చేరే అవకాశాలు మెరుగవుతాయని కంపెనీ యాజమాన్యం అభిప్రాయపడుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870