हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Sharad Pawar: కేంద్రంపై సంజయ్ రౌత్ విమర్శలపై శరద్ పవార్ స్పందన

Vanipushpa
Sharad Pawar: కేంద్రంపై సంజయ్ రౌత్ విమర్శలపై శరద్ పవార్ స్పందన

దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాల్లో పార్టీ రాజకీయాలను పక్కన పెట్టాలని ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్(Sharad Pawar) సూచించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలకు పంపుతున్న ప్రతినిధి బృందాలను బహిష్కరించాలన్న శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్(Sanjay Raut) పిలుపుపై ఆయన స్పందించారు.
ప్రభుత్వ ‘పాపాలు, నేరాల’ను సమర్థించుకునేందుకే
పహల్గామ్(Pahalgam) దాడి, అనంతరం పాకిస్థాన్(Pakistan) చేపడుతున్న కార్యకలాపాల నేపథ్యంలో, ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపుతోంది. అయితే, ఈ బృందాలు ప్రభుత్వ ‘పాపాలు, నేరాల’ను సమర్థించడానికి వెళుతున్నాయని ఆరోపిస్తూ, ఇండియా కూటమిలోని పార్టీలు ఈ పర్యటనలను బహిష్కరించాలని సంజయ్ రౌత్ ఆదివారం పిలుపునిచ్చారు.సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందిస్తూ, “అంతర్జాతీయ సమస్యలు తలెత్తినప్పుడు, పార్టీల మధ్య రాజకీయాలను పక్కన పెట్టాలి. ప్రస్తుతం కేంద్రం కొన్ని ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. కొన్ని దేశాలకు వెళ్లి పహల్గామ్ దాడి, పాకిస్థాన్ కార్యకలాపాలపై మన దేశ వాదనను వినిపించే బాధ్యతను వారికి అప్పగించింది” అని అన్నారు.

Sharad Pawar: కేంద్రంపై సంజయ్ రౌత్ విమర్శలపై శరద్ పవార్ స్పందన
Sharad Pawar: కేంద్రంపై సంజయ్ రౌత్ విమర్శలపై శరద్ పవార్ స్పందన

అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు సంజయ్ రౌత్‌కు వుంది
తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు సంజయ్ రౌత్‌కు ఉందని, అయితే ఆయన పార్టీ (శివసేన-యూబీటీ) నుంచి కూడా ఒక సభ్యురాలు ప్రతినిధి బృందంలో ఉన్న విషయాన్ని శరద్ పవార్ గుర్తు చేశారు. “ఈ విషయంలోకి స్థానిక రాజకీయాలను లాగకూడదని నేను భావిస్తున్నాను” అని పవార్ స్పష్టం చేశారు. గతంలో పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు, బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో ఐక్యరాజ్యసమితికి పంపిన ప్రతినిధి బృందంలో తాను కూడా సభ్యుడిగా ఉన్న విషయాన్ని పవార్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో శివసేన (యూబీటీ), కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.

51 మంది రాజకీయ నాయకులు

ప్రపంచ రాజధానులకు వెళ్లనున్న ఏడు ప్రతినిధి బృందాల్లో మొత్తం 51 మంది రాజకీయ నాయకులు, పార్లమెంటేరియన్లు, మాజీ మంత్రులు ఉన్నారు. ఎన్సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్, బారామతి ఎంపీ సుప్రియా సూలే ఒక ప్రతినిధి బృందంలో సభ్యురాలిగా ఉండగా, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన నుంచి ప్రియాంక చతుర్వేది ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read Also: Netanyahu: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సర్వాధికారం – నెతన్యాహు ప్రకటన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870