భారత్ సహా 13 దేశాలకు వీసాలు బ్యాన్ చేసిన సౌదీ అరేబియా

Saudi Arabia: భారత్ సహా 13 దేశాలకు వీసాలు బ్యాన్ చేసిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో భారత్ సహా 14 దేశాలకు వీసాల జారీని నిషేధిస్తూ సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా సౌదీ అరేబియా ప్రభుత్వం వీసాలు నిషేధించిన దేశాల జాబితాలో భారత్ తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. ఈ నిషేధం కారణంగా ఆయా దేశాల పౌరులు తిరిగి ఆదేశాలు వచ్చే వరకూ వీసాల కోసం ఎదురు చుడాలిసిందే. సౌదీ అరేబియా ఇలా వీసాలు నిషేధించిన జాబితాలో భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్ , మొరాకోతో ఉన్నాయి. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి ప్రయత్నించే వ్యక్తులను నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సౌదీ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఉమ్రా వీసాలు కలిగి ఉన్న వ్యక్తులు మాత్రం ఏప్రిల్ 13 వరకు సౌదీ అరేబియాలోకి ప్రవేశించేందుకు వెసులుబాటు కల్పించారు.

Advertisements
భారత్ సహా 13 దేశాలకు వీసాలు బ్యాన్ చేసిన సౌదీ అరేబియా

సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర
సౌదీ అరేబియా ఇలా వీసాలు నిషేధించిన జాబితాలో భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్ , మొరాకోతో ఉన్నాయి. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి ప్రయత్నించే వ్యక్తులను నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సౌదీ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
గతేడాది చాలా మంది విదేశీయులు ఉమ్రా లేదా విజిట్ వీసాలపై సౌదీ అరేబియాలోకి ప్రవేశించి అధికారిక అనుమతి లేకుండా హజ్‌లో పాల్గొనడానికి చట్టవిరుద్ధంగా అక్కడే ఉండిపోయారు. దీంతో భారీగా రద్దీ తలెత్తి తీవ్రమైన వేడి వాతావరణం కూడా ఏర్పడి 1200 మందికి పైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా సౌదీ అరేబియా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇలా వీసాల జారీ నిలిపేసినట్లు తెలుస్తోంది.

Related Posts
కుంభ‌మేళాపై ప‌రిస్థితి పై ప్రధాని స‌మీక్ష..
pm modi reviews the situation on Kumbh Mela

న్యూఢిల్లీ: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ సంగం తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మౌనీ అమావాస్య సందర్భంగా స్నానం ఆచరించేందుకు మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట Read more

మోపిదేవి పార్టీ మారడం ఫై జగన్ రియాక్షన్
jagan commentsmopi

రేపల్లె నియోజకవర్గ నేత మోపిదేవి వెంకట రమణ పార్టీ వీడటంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఆయన విషయంలో ఏనాడు తప్పు చేయలేదని, మోపిదేవి పార్టీ మారడం Read more

వైఎస్ షర్మిలతో చర్చలు జరిపిన విజయసాయిరెడ్డి
వైఎస్ షర్మిలతో చర్చలు జరిపిన విజయసాయిరెడ్డి

హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిలను సీనియర్‌ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి కలిశారు . ఈ భేటీ, సియనియర్ నాయకుడు ఇటీవల రాజకీయాలకు దూరంగా Read more

Ratan Tata : రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు..
రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు..

Ratan Tata : రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు.. గత ఏడాది అక్టోబర్ 9న కన్నుమూశారు భారతీయ పారిశ్రామిక రంగంలో గొప్ప మార్గదర్శిగా నిలిచిన ఆయన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×