हिन्दी | Epaper

Trade war : చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం :మహమ్మద్ యూనస్

Sudha
Trade war : చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం :మహమ్మద్ యూనస్

భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌ దిగుమతులపై విధించిన ఆంక్షల నేపథ్యంలో, బంగ్లాదేశ్‌ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్‌ యూనస్‌ స్పందించారు. ఇటీవల, యూనస్‌ మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌ ఉత్తర-పూర్వ రాష్ట్రాలకు బంగ్లాదేశ్‌ ద్వారా సముద్ర మార్గం ద్వారా ప్రాప్యతను పరిమితం చేయడం ద్వారా ఆ ప్రాంతాల ఆర్థిక శక్తిని ప్రభావితం చేయగలదని సూచించారు. భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను ప్రాంతీయ సహకారం మరియు ఆర్థిక సమగ్రతకు ముప్పుగా భావించి, ప్రతిస్పందనగా ఈ ఆంక్షలను విధించింది .ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడుతూ.. వాణిజ్య ఆంక్షలపై భారత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని అన్నారు.

Trade war : చర్చల ద్వారానే  సమస్యలు పరిష్కారం :మహమ్మద్ యూనస్
Trade war : చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం :మహమ్మద్ యూనస్


ఎగుమతులపై ఆంక్షలు
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధినేతగా మారిన మహమ్మద్ యూనస్.. భారత వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారు. ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఇండియాపై ఉన్న అక్కసును వెళ్లగక్కుతున్నారు. పాకిస్తాన్, చైనాలకు దగ్గరవుతూ.. భారత్‌తో వివాదం పెంచుకుంటున్నారు. ముఖ్యంగా గత నెలలో ఇండియా నుంచి వస్తున్న సరుకులపై బంగ్లా భారీ ఆంక్షలు విధించింది. ఇందుకు ప్రతిస్పందనగా న్యూఢిల్లీ సైతం ఆ దేశ దిగుమతులపై ఆంక్షలు పెట్టింది.
ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులు కేవలం కోల్‌కతా, నవసేవ నౌకాశ్రయాల గుండా మాత్రమే భారత్‌లోకి అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రెడీమేడ్ గార్మెంట్స్, ప్లాస్టిక్స్, కలప ఫర్నిచర్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ వంటి వాటిని ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరం, ఫుల్‌బరి, కస్టమ్స్ స్టేషన్స్ గుండా రోడ్డు మార్గంలో భారత్‌లోకి ప్రవేశించడంపై నిషేధం విధించింది. దాదాపు 5 వారాల క్రితం ట్రాన్స్‌షిప్‌మెంట్ అవగాహనను కూడా భారత్ రద్దు చేసింది. దీంతో ఇతర దేశాలకు భారత్ గుండా రకరకాల ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది.

Read Also : Former Brazilian President: బోల్సోనారోపై తిరుగుబాటు ఆరోపణలపై విచారణ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి
0:18

కాబూల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి

ఆస్కార్ అవార్డులకు నోచుకోని మనదేశ సినిమాలు..ఎందుకని?

ఆస్కార్ అవార్డులకు నోచుకోని మనదేశ సినిమాలు..ఎందుకని?

కాబూల్‌లో పాక్ మారణహోమం.. రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

కాబూల్‌లో పాక్ మారణహోమం.. రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

యుద్ధ సెగ.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటున్న టూరిస్టులు

యుద్ధ సెగ.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటున్న టూరిస్టులు

పాక్-ఆఫ్ఘాన్ ఉద్రిక్తత, కాబూల్‌లో భారీ దాడి

పాక్-ఆఫ్ఘాన్ ఉద్రిక్తత, కాబూల్‌లో భారీ దాడి

అఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ దాడి.. 400 మంది మృతి!

అఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ దాడి.. 400 మంది మృతి!

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

📢 For Advertisement Booking: 98481 12870