हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Perni Nani: సస్పెండ్ అయిన పోలీసుల విషయంలో పేర్ని నాని స్పందన

Ramya
Perni Nani: సస్పెండ్ అయిన పోలీసుల విషయంలో పేర్ని నాని స్పందన

పోలీసుల సస్పెన్షన్‌పై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో గుంటూరులో 11 మంది పోలీసుల సస్పెన్షన్‌ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై మాచిలీపట్నంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్ని నాని తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన మాట్లాడుతూనే అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న టీడీపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను ఎక్కవగా విమర్శించారు.

పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన సమయంలో, రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతూ ఒక వ్యక్తి అన్న కారణంతో కొంతమంది అధికారులను దూషించడం, వాడుకుని వదిలేయడం రాజకీయ నాయుకుల ధోరణి అవుతోందని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ – “తండ్రీ కొడుకులను, అడ్రస్ లేని పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుంటే పోలీసులకు ఏ గతి పడుతుందో ఇప్పుడు కళ్ల ముందు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ రెచ్చిపోవద్దు,” అంటూ పోలీసులకు హెచ్చరికలు ఇచ్చారు.

చంద్రబాబు పాలనలో అధికారుల పరిస్థితి దయనీయంగా మారిన సందర్భాలు

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో అధికారులను ఎలా వాడుకున్నారో రాష్ట్రం మొత్తం చూసిందని పేర్ని నాని అన్నారు. “అధికారి, బంధువు, పోలీసు, కార్యకర్త – ఎవరైనా చంద్రబాబుకు ఒకటే. అవసరం అయ్యే వరకూ వాడుకుంటాడు. ఆ తర్వాత పక్కన పారేస్తాడు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సైలు, సీఐలు గుర్తుంచుకోవాలి,” అంటూ ఆయన అధికారులకు సందేశం ఇచ్చారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని తెగబడుతున్న తరుణంలో అధికార వ్యవస్థను మళ్లీ తమ అవసరాలకు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

రెడ్ బుక్, లోకేశ్ వ్యాఖ్యలపై విమర్శలు

పేర్ని నాని ముఖ్యంగా లోకేశ్‌ను ‘రెడ్ బుక్ రచయిత’గా పేర్కొంటూ, ఆయన వ్యాఖ్యలు చూస్తే తలనొప్పే అని వ్యాఖ్యానించారు. “హుందాతనం మరచి లోకేశ్‌ను చూసుకుని, పవన్ కళ్యాణ్ మాటలు విని రెచ్చిపోతే చివరికి తిప్పలు తప్పవు,” అంటూ అధికారులకు స్పష్టం చేశారు. పోలీసులు స్వేచ్ఛగా పని చేయాలంటే రాజకీయ నాయకుల వత్తిడికి లోనుకాకూడదని ఆయన సూచించారు.

పోలీసులపై చర్యలు తగినవేనా?

గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం తాలుకా పోలీసులపై సస్పెన్షన్‌ విధించడం కేవలం ఓ రాజకీయ నాటకం మాత్రమేనని పేర్ని నాని విమర్శించారు. “పార్టీ కార్యకర్తలను మెప్పించేందుకే 11 మంది పోలీసులకు శిక్ష విధించారు. ఇది ఎలా న్యాయంగా చెప్పుకోవచ్చు?” అని ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో దొంగ కేసులు పెట్టడం, కొట్టడం, తిట్టడం వంటి చర్యలు అధికారులచే జరగుతున్నాయని, ఇవన్నీ రాజకీయ నాయకుల ఆదేశాలతో జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

అప్రమత్తంగా ఉండండి: పేర్ని నాని సూచన

తన ప్రసంగం చివర్లో పేర్ని నాని అధికారులకు స్పష్టమైన సూచన చేశారు. “ఇప్పుడు ఎవరిని నమ్మాలో, ఎవరిని అనుసరించాలో ఎస్ఐలు, సీఐలు, ఇతర అధికారులు బాగా ఆలోచించాలి. టీడీపీ పాలన అంటే స్మశాన శాంతి. మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తే, బాధితులు మీరే అవుతారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి” అంటూ హెచ్చరించారు.

READ ALSO: Pawan Kalyan: ఆపదలో ఆదుకున్న ప్రధాని మోదీకి, పీఎంవోకు కృతజ్ఞతలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870