हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pakistan : పాక్ ఉగ్ర వ్యూహానికి రూ.10 వేల కోట్లు ఖర్చు

Digital
Pakistan : పాక్ ఉగ్ర వ్యూహానికి రూ.10 వేల కోట్లు ఖర్చు

పాకిస్తాన్ ఉగ్రవాదానికి గట్టి ఆధారంగా మారిందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాం బైసరీన్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడిపై ప్రపంచ దేశాలు భారతదేశానికి సంఘీభావం ప్రకటించాయి. నిపుణుల వివరాల ప్రకారం, ఉగ్రదాడుల కోసం పాక్ ఏటా దాదాపు రూ. 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో పాక్, పీఓకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్) ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాద శిబిరాలను నెలకొల్పినట్టు తెలుస్తోంది.1980లలో పంజాబ్ రాష్ట్రంలో అమలు చేసిన వ్యూహాన్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది. పాక్ నుండి వస్తున్న చొరబాటుదారులను గుర్తించడం సులభం కాకపోవడం వల్ల వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలలో భారత వ్యతిరేక భావజాలంతో వేలాది మంది యువత శిక్షణ పొందుతున్నారు. వీరిలో జమ్మూ కాశ్మీర్ యువతతో పాటు ఆఫ్ఘనిస్తాన్ మరియు పాక్ ప్రాంతాల వారు ఉన్నారు.

 Pakistan : పాక్ ఉగ్ర వ్యూహానికి రూ.10 వేల కోట్లు ఖర్చు
Pakistan : పాక్ ఉగ్ర వ్యూహానికి రూ.10 వేల కోట్లు ఖర్చు

ఉగ్రవాదం కోసం పాకిస్తాన్ ప్రతి సంవత్సరం చేసే ఖర్చు: జమ్మూ కాశ్మీర్‌లో దాని పాత్రపై సమీక్ష

ఈ శిబిరాలలో శిక్షణ పొందుతున్న యువతకు “భారతదేశాన్ని నాశనం చేయాలి”, “జమ్మూ కాశ్మీర్‌ను వేరు చేయాలి” అనే భావజాలాన్ని బోధిస్తున్నారు. ఈ భావాలతో వారు భారత భూభాగంలో చొరబడి మారణ హోమం సృష్టిస్తున్నారు. గతంలో 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన దాడిలో 44 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. మంగళవారం నాడు జరిగిన తాజా దాడిలో 128 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు, మరో 20 మంది గాయపడ్డారు.పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంలో చేరిన యువత కుటుంబాలకు భారీ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉగ్రవాదం ద్వారా భారతదేశంలో అస్థిరతను సృష్టించాలని పాక్ దురుద్దేశంగా వ్యవహరిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో హిందువులు అధికంగా నివసించే ప్రాంతాలను మినహాయించి ముస్లింలు అధికంగా ఉన్న లోయ ప్రాంతాలపైనే పాక్ దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. పీఓకేకు సరిహద్దు ప్రాంతాలపై అధికంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి. పాక్ యొక్క ఈ కుట్రలు భద్రతా యంత్రాంగానికి గట్టి సవాలుగా మారుతున్నాయి.

Read More : Chaudhry Fawad Hussain : పహల్గామ్ ఉగ్రదాడి..పాకిస్థాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ.. కునార్ నదిపై భారీ ప్రాజెక్టు…

పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ.. కునార్ నదిపై భారీ ప్రాజెక్టు…

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

📢 For Advertisement Booking: 98481 12870