हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Pakistan GDP : పాకిస్థాన్ ,తమిళనాడు ఆర్థిక వ్యవస్థ …

Divya Vani M
Pakistan GDP : పాకిస్థాన్ ,తమిళనాడు ఆర్థిక వ్యవస్థ …

ఒకప్పుడు పాకిస్థాన్ ఆర్థికంగా కొన్ని భారత రాష్ట్రాలకంటే ముందుండేది.Pakistan GDP కానీ ఇప్పుడు దాని పరిస్థితి పూర్తిగా తారుమారైంది.తాజా గణాంకాల ప్రకారం, పాకిస్థాన్ స్థూల జాతీయోత్పత్తి (GDP) ఇప్పుడు తమిళనాడుకంటే తక్కువ. ఇది ప్రపంచ ఆర్థిక నిపుణులకు కూడా షాక్ ఇచ్చింది.పాకిస్థాన్ జనాభా, తమిళనాడుతో పోలిస్తే దాదాపు మూడింతలు. అయినా ఆర్థిక పురోగతిలో తమిళనాడు దూసుకెళుతోంది. ఈ రాష్ట్ర GDP, పాకిస్థాన్ మొత్తాన్ని దాటింది.సగటు సంపాదన పరంగా చూస్తే తేడా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో ప్రజల ఆదాయం, పాకిస్థాన్ ప్రజలకంటే మూడింతలు ఎక్కువ.

గతం ఎలా ఉంది?

1995లో పాకిస్థాన్ GDP సుమారు 57.9 బిలియన్ డాలర్లు. అదే సమయంలో తమిళనాడు GDP 15.7 బిలియన్ డాలర్లే. కానీ 2025కి గణితమే మారిపోయింది.
ఇప్పుడు తమిళనాడు GDP 419.5 బిలియన్ డాలర్లు (రూ. 35.8 లక్షల కోట్లు). పాకిస్థాన్ GDP మాత్రం 397.5 బిలియన్ డాలర్ల (రూ. 33.9 లక్షల కోట్లు) వద్దే.
ఈ గణాంకాలు చూస్తే, అభివృద్ధిలో ఎవరు ముందున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది.

నిపుణుల సూచన ఇదే

నౌక్రీ.కామ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీ మాట్లాడుతూ, పాకిస్థాన్ మారాల్సిన అవసరం ఉందన్నారు. “ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానేయాలి,” అన్నారు ఆయన.ఆర్థికాభివృద్ధి, విద్య, మౌలిక సదుపాయాలపై దృష్టిపెడితేనే మార్పు సాధ్యమని సూచించారు. కాశ్మీర్ వివాదం పక్కన పెట్టాలని కూడా హితవు పలికారు.

నెటిజన్ల స్పందన ఆసక్తికరం

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయులు తమ దేశ పురోగతిపై గర్వంగా స్పందిస్తున్నారు. పాకిస్థాన్ పరిస్థితిని చూసి అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఒక యూజర్ రాసిన కామెంట్ హైలైట్ అయ్యింది:”కోయంబత్తూరు విమానాశ్రయం విస్తరణ అయితే, ఆ ప్రాంతం ఒక్కటే పాకిస్థాన్ GDPని దాటేస్తుంది!”

మరో యూజర్ అయితే:

“గుజరాత్, కర్ణాటక ఇప్పటికీ పాకిస్థాన్‌ను అధిగమించాయి,” అన్నారు.ఈ గణాంకాలన్నీ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. రాజకీయ శత్రుత్వం కాదు, ప్రజల భవిష్యత్తే ముఖ్యం. అభివృద్ధికి దారి అదే.పాకిస్థాన్ సైన్యం, పాలకులు ఆ మార్గాన్ని ఎప్పటికి ఎంచుకుంటారన్నది చూడాలి.

Read Also : JMI : టర్కీ విద్యా సంస్థలతో ఒప్పందాలు నిలిపివేత…

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870