हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Time’s Influential People: ప్రతిభావంతుల జాబితాలో భారతీయుడికి దక్కని చోటు

Vanipushpa
Time’s Influential People: ప్రతిభావంతుల జాబితాలో భారతీయుడికి దక్కని చోటు

ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ప్రతీ సంవత్సరం విడుదల చేసే ‘టాప్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుఎన్షియల్ పీపుల్’ జాబితా 2025 సంవత్సరానికి విడుదలైంది. ఈ జాబితాలో ప్రపంచ ప్రఖ్యాత నేతలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు మొదలైన ప్రముఖులు చోటు దక్కించుకున్నారు.
భారతీయులకు ఈసారి నిరాశ
గతేడాది బాలీవుడ్ నటి ఆలియా భట్, రెజ్లర్ సాక్షి మాలిక్ లాంటి వారు ఈ జాబితాలో స్థానం పొందారు. కానీ ఈసారి భారతదేశం నుండి ఏ ఒక్క ప్రముఖుడికి స్థానం దక్కకపోవడం గమనార్హం. రేష్మా కేవల్ రమణి – భారత సంతతికి గర్వకారణం. రేష్మా కేవల్ రమణి అమెరికాలో వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ అనే ప్రముఖ బయోటెక్ కంపెనీకి సీఈవో. ఆమె భారత సంతతికి చెందిన మహిళగా, ఈ జాబితాలో ‘లీడర్స్’ కేటగిరీలో చోటు దక్కించుకుంది.

ప్రతిభావంతుల జాబితాలో భారతీయుడికి దక్కని చోటు

జీనోమ్ థెరపీ లో కీలక పత్రం
సికిల్ సెల్ వ్యాధికి క్రిస్పర్ టెక్నాలజీ ఆధారిత థెరపీని అభివృద్ధి చేయడంలో రమణి నాయకత్వం అందించింది. అమెరికా FDA ఈ థెరపీకి ఆమోదం ఇచ్చిన తొలి సందర్భంగా ఇది చరిత్రలో నిలిచింది.
ఈ డీఎన్ఏ ఆధారిత చికిత్సలతో భవిష్యత్‌లో మరిన్ని రోగాలకు చికిత్సలు కనిపెట్టే అవకాశముందని టైమ్స్ మ్యాగజైన్ పేర్కొంది.

ఇతర ప్రముఖులు – ‘లీడర్స్’ కేటగిరీ
ఈ కేటగిరీలో రేష్మాతో పాటు: కీర్ స్టార్మర్ – యూకే ప్రధాని. మహమ్మద్ యూనస్ – నోబెల్ గ్రహీత, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ???????? జేడీ వాన్స్ – అమెరికా ఉపాధ్యక్షుడు వంటి ప్రముఖులు కూడా స్థానం పొందారు. భారతదేశం నుంచి నేరుగా ఎవరికీ స్థానం దక్కకపోయినప్పటికీ, భారత సంతతికి చెందిన మహిళ అయిన రేష్మా కేవల్ రమణి ఈ జాబితాలో ఉండటం దేశానికి గర్వకారణం. ఆమె విజయం ఇతరులకు ప్రేరణనిస్తుంది.

Read Also: Flight: విమాన టికెట్ కోసం పిల్లల వయస్సు ఎంత ఉండాలి..?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870