हिन्दी | Epaper

News Telugu: Bihar: ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం: తేజస్వి యాదవ్

Rajitha
News Telugu: Bihar: ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం: తేజస్వి యాదవ్

పాట్నా: బీహార్ Bihar రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదుగుతున్న రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్ గురువారం ఓ సంచలన ప్రకటన చేశారు. తన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇది కేవలం ఎన్నికల హామీ కాదని, ప్రజలకు ఇచ్చిన “ప్రతిజ్ఞ”గా తీసుకోవాలన్నారు. తేజస్వి మాట్లాడుతూ, “బీహార్‌లో నిరుద్యోగం ప్రస్తుతం అత్యంత పెద్ద సమస్య. ఈ పరిస్థితి ఉన్నా కూడా ప్రస్తుత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. మేము అధికారంలోకి వస్తే, ప్రతి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఈ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపే అమలు చేస్తాం,” అని తెలిపారు.

Narendra Modi: పకడ్బందీగా ప్రధాని పర్యటన ఏర్పాట్లు

We will give a government job to every household: Tejaswi Yadav

We will give a government job to every household: Tejaswi Yadav

20 ఏళ్లుగా

అదనంగా ఆయన పేర్కొన్నారు, “20 నెలల్లో బీహార్‌లో ఒక్క కుటుంబమూ ప్రభుత్వ ఉద్యోగం లేని స్థితిలో ఉండదు. దీనికి సంబంధించిన డేటాను ఇప్పటికే సేకరించాం, విస్తృత సర్వే కూడా నిర్వహించాం. గత 20 ఏళ్లుగా ప్రజలు భయభ్రాంతులతో జీవిస్తున్నారు. కానీ మేము ప్రజల నమ్మకాన్ని తిరిగి తెస్తాం,” అని తేజస్వి ejashwi_Yadav హామీ ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. రాష్ట్రంలోని 243 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ poling జరుగుతుంది – నవంబర్ 6 మరియు 11 తేదీల్లో ఓటింగ్, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి. రాష్ట్రంలో 7.42 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 3.92 కోట్లు పురుషులు, 3.5 కోట్లు మహిళలు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

29 నుంచి శీతాకాల సమావేశాలు.. కీలక చర్చలకు సిద్ధం

29 నుంచి శీతాకాల సమావేశాలు.. కీలక చర్చలకు సిద్ధం

BRSలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదు

BRSలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదు

లోకేష్ రాజకీయాలు రాష్ట్రానికి ప్రమాదకరం: నాగార్జున యాదవ్

లోకేష్ రాజకీయాలు రాష్ట్రానికి ప్రమాదకరం: నాగార్జున యాదవ్

భవిష్యత్తులో ప్రియాంకాగాంధీ ప్రధాని అవుతుంది: రాబర్ట్ వాద్రా

భవిష్యత్తులో ప్రియాంకాగాంధీ ప్రధాని అవుతుంది: రాబర్ట్ వాద్రా

KCR ప్రెస్‌మీట్‌తో రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్‌లో పడింది

KCR ప్రెస్‌మీట్‌తో రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్‌లో పడింది

మదర్సాలపై యోగి సర్కార్ సంచలన నిర్ణయం..

మదర్సాలపై యోగి సర్కార్ సంచలన నిర్ణయం..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

ఫైళ్లూ కదలవు… పనులూ జరగవు.. నిస్తేజంలో కూటమి కార్యకర్తలు

ఫైళ్లూ కదలవు… పనులూ జరగవు.. నిస్తేజంలో కూటమి కార్యకర్తలు

క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు

క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు

శాంతిభద్రతలో రాజీలేదు.. మీడియాతో చిట్ చాట్ లో సిఎం చంద్రబాబు

శాంతిభద్రతలో రాజీలేదు.. మీడియాతో చిట్ చాట్ లో సిఎం చంద్రబాబు

📢 For Advertisement Booking: 98481 12870