हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Southwest Winds : నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..?

Sudheer
Southwest Winds : నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..?

దేశంలో ప్రతీ ఏడాది ఆరంభమయ్యే నైరుతి రుతుపవనాలు (Southwest Winds) ఈసారి మే నెలాఖరుకే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు నేడు కేరళ తీరం తాకనున్నాయి. ఇది సాధారణ సమయానికి దగ్గరగా ఉండటంతో వ్యవసాయ రంగం సహా అనేక రంగాల్లో సానుకూలత కనిపించే అవకాశముంది. రుతుపవనాల రాకతో కేరళలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మూడు రాష్ట్రాలకు నైరుతి పవనాలు

కేరళతో పాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ నైరుతి పవనాలు ప్రవేశించే అవకాశమున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా నైరుతి పవనాలు దక్షిణాది రాష్ట్రాల మీదుగా ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, మరింతగా దేశం మొత్తం మీద విస్తరించతాయి. ఈ ప్రక్రియ వచ్చే రెండు మూడు రోజుల్లోనే జరిగే అవకాశం ఉందని IMD పేర్కొంది. దీంతో దక్షిణ భారతదేశం వర్షాల తాకిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.

జూన్ రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో

నైరుతి పవనాల ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు పంట సాగుకు అనుకూలంగా మారనున్నాయి. వ్యవసాయ కార్యకలాపాలు మొదలుపెట్టే సమయంగా భావిస్తున్న రైతులకు ఇది మంచి పరిణామం. వాతావరణ శాఖ సూచనలను గమనిస్తూ రైతులు తమ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870