हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Gautham: మ‌హేష్ బాబు కొడుకు పై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం ఎందుకంటే?

Anusha
Gautham: మ‌హేష్ బాబు కొడుకు పై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం ఎందుకంటే?

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌ బైసరన్ లోయలో పర్యాటకులపై ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.పాకిస్తాన్‌కి త‌గిన బుద్ది చెప్పేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకుంటుంది. ఇప్పటికే కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ తాజాగా పాకిస్థాన్‌ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్​ ఎయిర్‌లైన్లకు ఈ నిర్ణ‌యం కొంత రుచించ‌డం లేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే బోర్డ‌ర్‌లో ఏ స‌మ‌యం అయిన యుద్ధం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తుంద‌ని కొంద‌రు అంటున్నారు. ఇంత వివాదం జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌హేష్ బాబు కొడుకు గౌత‌మ్ పాకిస్తాన్ అమ్మాయితో చెట్టాప‌ట్టాలు వేసుకొని తిరుగుతుండ‌డం హాట్ టాపిక్ అయింది.

 Mahesh Babu Son: మ‌హేష్ బాబు కొడుకు పై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం ఎందుకంటే?

ఇంటర్నేష‌నల్

ప్ర‌స్తుతం విదేశాల‌లో చ‌దువుకుంటున్న గౌత‌మ్అ ప్పుడ‌ప్పుడు వీడియోలు షేర్ చేస్తూ అల‌రిస్తున్నాడు. ఆ మ‌ధ్య త‌న స్నేహితుల‌తో క‌లిసి గౌత‌మ్ చేసిన వీడియో బాగా వైర‌ల్ అయింది. అది చూసి గౌత‌మ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంద‌ని, తండ్రిని మించిన త‌న‌యుడు అవుతాడ‌ని కొంద‌రు జోస్యాలు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా గౌత‌మ్ ఇండియ‌న్ జెర్సీ ధ‌రించి పాక్ జెర్సీ ధ‌రించిన అమ్మాయితో షికార్లు వేస్తున్నాడు. ఇది ఒక షార్ట్ ఫిలిం అయిన అందులోని దృశ్యాలు, టీ ష‌ర్ట్‌పై ఉన్న పేర్లు వివాదం రాజేసేలా ఉన్నాయి. ఇది విద్యాభ్యాసంలో భాగంగా తీసిన వీడియో అని అంటున్నా, అందులోని స‌న్నివేశాలు వేడి పుట్టిస్తున్నాయి.మ‌హేష్ బాబు త‌న న‌ట‌న‌తో ఇంటర్నేష‌నల్ స్థాయికి ఎదుగుతున్న స‌మ‌యంలో ఆయ‌న త‌న‌యుడు ఇలాంటి వివాదంలో చిక్కుకోవ‌డం ఇప్పుడు అభిమానుల‌కి మింగుడుప‌డ‌డం లేదు. గౌత‌మ్ ఇప్పుడు న్యూయార్క్ యూనివ‌ర్సిటీలోని టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో చ‌దువుతున్నాడు. ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్న వీడియో ఎప్ప‌టిదో అని, టీ ష‌ర్ట్‌పై ఉన్న పేర్లు కేవ‌లం పాత్ర‌ల కోస‌మే ఉప‌యోగించార‌ని, దీని వెన‌క మ‌రే ఉద్దేశం ఉండి ఉండ‌దు అని కొంద‌రు అంటున్నారు. మ‌రి ఈ వీడియోపై మ‌హేష్ బాబు ఫ్యామిలీ ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.

Read Also: Summit: వేవ్స్ సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చైతూ, శోభిత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ఆర్‌ఆర్‌బీ NTPC పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

ఆర్‌ఆర్‌బీ NTPC పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

📢 For Advertisement Booking: 98481 12870