हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Uttarakhand: రోడ్డుపై అత్యవసరంగా ల్యాండ్ అయిన హెలికాప్టర్‌.. పలు షాపులు ధ్వంసం

Anusha
Uttarakhand: రోడ్డుపై అత్యవసరంగా ల్యాండ్ అయిన హెలికాప్టర్‌.. పలు షాపులు ధ్వంసం

ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. జనావాసాలపై ఒక్కసారిగా హెలికాప్టర్ అత్యవసరంగా దిగడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఆ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులతోపాటు ఒక పైలట్ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో హైవేపై ప్రయాణిస్తున్న ఓ కారు తీవ్రంగా ధ్వంసం అయింది. ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ఉండే ప్రతికూల వాతావరణం కారణంగా అప్పుడప్పుడు ఇలా హెలికాప్టర్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం సర్వసాధారణమే.

సమస్య తలెత్తినట్లు

ఉత్తరాఖండ్‌లోని బదాసు (సిర్సాయి) నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరిన ఆ హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణికులతోపాటు పైలట్ ఉన్నారు. అయితే ప్రమాదం నుంచి వారంతా సేఫ్‌గా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. కేదార్‌నాథ్(Kedarnath) వెళ్తుండగా హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పైలట్ అకస్మాత్తుగా హైవేపై అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులందరూ క్షేమంగా ఉండటంతో అంతా రిలీఫ్ అయ్యారు.

అత్యవసర ల్యాండింగ్‌

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూసీఏడీఏ) స్పందించింది. వెంటనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి సమాచారం అందించింది. ఈ అత్యవసర ల్యాండింగ్‌(Emergency landing)కు గల కారణాలపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన తర్వాత అధికారులు మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు.

Read Also: Nasir: బయటపడ్డ పాకిస్థాన్ మాజీ పోలీస్ అధికారి నాసిర్ అసలు బుద్ధి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870