हिन्दी | Epaper

TTD: తిరుమల వెళ్లే భక్తుల వాహనాలకు సరికొత్త నిబంధనలు

Pooja
TTD: తిరుమల వెళ్లే భక్తుల వాహనాలకు సరికొత్త నిబంధనలు

తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక కీలకమైన మార్పును ప్రకటించింది. ఇకపై శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లే వాహనాలన్నింటికీ ఫాస్టాగ్ తప్పనిసరి. ఈ కొత్త నిబంధన స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మంగళవారం ధృవీకరించారు.

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల(vehicles) రద్దీని తగ్గించడం, భక్తులకు మెరుగైన భద్రతను అందించడం, మరియు పారదర్శక సేవలు కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఫాస్టాగ్(fastag) లేని వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డుపైకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.

ఫాస్టాగ్ లేని వాహనదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ఫాస్టాగ్(Fastag) లేని భక్తులకు ఇబ్బందులు కలగకుండా, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలిపిరి టోల్ ప్లాజా వద్ద ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ఒక ప్రత్యేక ఫాస్టాగ్ జారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫాస్టాగ్ లేని వారు సులభంగా ఫాస్టాగ్ పొంది, ఆ తర్వాత ప్రయాణం కొనసాగించవచ్చు.

టీటీడీ చైర్మన్ భక్తులందరినీ(devotees) ఈ మార్పును గమనించి, సహకరించాలని కోరారు. తిరుమలకు ప్రయాణానికి ముందుగానే తమ వాహనాలకు ఫాస్టాగ్ ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు.

Read more: hindivaartha.com

Read also:

https://vaartha.com/gold-prices-drop-sharply-2/business

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870