हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Vijay Mallya: ఆర్సీబీ జట్టుకు అభినందనలు తెలిపిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్!

Anusha
Vijay Mallya: ఆర్సీబీ జట్టుకు అభినందనలు  తెలిపిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్!

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 2025 సీజన్ ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. 18వ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సిబి) జట్ల మధ్య జరగగా, ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గత కొన్ని సీజన్లలో కేకేఆర్ చేతిలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పొందిన బెంగళూరు, ఈసారి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రతీకారం తీర్చుకుంది.

మ్యాచ్ హైలైట్స్

టాస్ ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేయగా, 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే బెంగళూరు బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి కేకేఆర్‌కు పెద్ద స్కోరు చేయనివ్వలేదు. ఆ తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (56) విరాట్ కోహ్లీ (59 నాటౌట్) ధాటిగా ఆడారు. వీరిద్దరూ కలిసి 95 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు కెప్టెన్ రజత్ పాటిదార్ 34 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు.

ఫ్యాన్స్ సంబరాలు

బెంగళూరు తొలి మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. “ఈసారి కప్పు మాదే” అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చూపించడంతో, ఆయన అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు. కోహ్లీ 59 పరుగులు చేశాడు.

విజయ్ మాల్యా పోస్ట్

కేకేఆర్‌పై విజయం సాధించిన సందర్భంగా ఆర్సీబీ మాజీ యజమాని విజయ్ మాల్యా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. “ఆర్సీబీకి టాప్ క్లాస్ ప్రదర్శన అందించినందుకు అభినందనలు. బెంగళూరు బౌలింగ్‌ను ప్రశంసించడం ముద్దుగా అనిపిస్తోంది. వారి బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ ఆయన ప్రశంసలు గుప్పించారు.

ట్రోలింగ్

ఈ ట్వీట్ చేసిన వెంటనే నెటిజన్లు విజయ్ మాల్యాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. కొందరు “భారత్‌కు రా”, “తిరిగి డబ్బులు ఎప్పుడు ఇస్తావ్?” అంటూ సెటైర్లు వేశారు. 2016లో 17 భారతీయ బ్యాంకుల నుంచి రూ. 9000 కోట్ల రుణం తీసుకుని దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్నారు.ఆయనను భారత్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.ఐపీఎల్ 2025 సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమై, తొలి మ్యాచ్‌ నుంచే ఉత్కంఠను పెంచింది. ఆర్సీబీ తమ బలాన్ని ప్రదర్శించగా, కోల్‌కతా తమ మొదటి మ్యాచ్‌లో విఫలమైంది. ఈ సీజన్ ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో, రాబోయే రోజుల్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

📢 For Advertisement Booking: 98481 12870