हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Tihar Jail : మరో చోటుకు తిహార్ జైలు తరలింపు

Sudheer
Tihar Jail : మరో చోటుకు తిహార్ జైలు తరలింపు

ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును మరో ప్రాంతానికి తరలించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో కొత్త జైలు నిర్మాణానికి అవకాశం ఉండడంతో, ప్రభుత్వం దీనికి పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ ప్రాజెక్టును ప్రకటిస్తూ, సర్వే మరియు కన్సల్టెన్సీ సేవల కోసం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

tihar jail place
tihar jail place

తిహార్ జైలును కొత్త ప్రాంగణానికి తరలింపు

1958లో 400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ జైలు ప్రస్తుతం 13,000 మంది ఖైదీలకు నిలయంగా ఉంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా భద్రతా పరమైన సమస్యలు, అధిక ఖైదీల సంఖ్య, స్థానాభావం వంటి సమస్యలు పెరుగుతుండటంతో, దీనిని కొత్త ప్రదేశానికి తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త జైలు సౌకర్యాలు మెరుగుపరిచేలా రూపొందించనున్నారు.

తిహార్ జైలు చరిత్ర

తొలుత పంజాబ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ జైలు, 1966లో ఢిల్లీ ప్రభుత్వ ఆధీనంలోకి మారింది. అప్పటి నుంచి దేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన జైళ్లలో తిహార్ ఒకటి. దీనిలో అనేక రాజకీయ ఖైదీలు, హై-ప్రొఫైల్ నేరస్తులు ఉన్నారు. తాజా నిర్ణయం ద్వారా భద్రత మెరుగుపడటంతో పాటు, ఖైదీలకు కూడా మెరుగైన వసతులు లభించనున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870