हिन्दी | Epaper

Operation Sindoor : భారత్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది

Sudheer
Operation Sindoor : భారత్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పింది. తమ భూభాగాన్ని ఉగ్రవాద కేంద్రంగా మలిచిన పాక్‌కి ఇది తీవ్రమైన హెచ్చరిక. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు భారత వాయుసేన, సైన్యం కలసి పాక్ లోపల నాలుగు, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో ఐదు ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు జరిపాయి. ఈ దాడులన్నీ ఖచ్చితమైన సమాచారం ఆధారంగా సాగాయి.

ఉగ్ర సంస్థలకు చెందిన కీలక స్థావరాలు నేలమట్టం

ఈ స్ట్రాటజిక్ దాడులతో ఉగ్ర సంస్థలకు చెందిన కీలక స్థావరాలు నేలమట్టమయ్యాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థల శిబిరాలే ముఖ్యంగా లక్ష్యంగా మారాయి. ఈ చర్యలతో ఉగ్రవాద కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాక్ వ్యూహాత్మకంగా భారత్‌ను అణగదీస్తుందన్న భ్రమకు చెక్ పెట్టింది.

దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం అప్రమత్తమైంది

ఇక దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. 244 జిల్లాల్లో మాక్ డ్రిల్‌లు నిర్వహించి, భద్రతా రంగంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. బోర్డర్ల వద్ద భారత వాయుసేన భారీ విన్యాసాలు చేసి, ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉంది. భారత్‌తో పెట్టుకుంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఆపరేషన్‌తో పాకిస్థాన్‌కు స్పష్టంగా అర్థమైంది.

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870