हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Covid Effect : తమిళనాడు కీలక నిర్ణయం

Sudheer
Covid Effect : తమిళనాడు కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు (Corona Cases ) మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తమైంది. ప్రజలు ఎక్కువగా కలిసికట్టుగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలని సూచించింది. అలాగే, సామాజిక దూరం పాటించడం, శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి నియమాలను గట్టిగా అమలు చేయాలని ప్రభుత్వ అధికారి తెలిపారు.

ఆసుపత్రులకు తాజా ఆదేశాలు – సమగ్ర సన్నద్ధత

తమిళనాడు (Tamil Nadu Govt) రాష్ట్ర ఆరోగ్య శాఖ జిల్లా ఆసుపత్రులకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రులలో ప్రస్తుత మందుల నిల్వలు, రోగనిర్ధారణ పరికరాల లభ్యత, ఆక్సిజన్ మద్దతు, ఐసీయూ పడకల సంఖ్య తదితర వైద్య సౌకర్యాలపై పూర్తి వివరాలను సేకరించమని తెలియజేసింది. రోగుల సంఖ్య పెరిగిన సందర్భంలో ఎలాంటి అకాల సమస్యలు తలెత్తకుండా ముందస్తు సన్నద్ధతకు చర్యలు చేపట్టాలని సూచనలిచ్చింది.

కేసుల పెరుగుదలపై అధికారులు అప్రమత్తం

తమిళనాడులో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 37 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 185 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. కరోనా కేసులలో ఇంతపెచ్చు నమోదు కావడంతో, ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ముఖ్యంగా వయసైనవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హితవు పలికారు.

Read Also : Karun Nair : ద్విశ‌త‌కంతో అద‌ర‌గొట్టిన క‌రుణ్ నాయ‌ర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870