हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

లైఫ్‌ను రిస్క్ చేస్తున్న విద్యార్థులు .. వీడియో వైరల్!

Vanipushpa
లైఫ్‌ను రిస్క్ చేస్తున్న విద్యార్థులు .. వీడియో వైరల్!

కొన్నిసార్లు పరిస్థితులు మన సంకల్పానికి పరీక్ష పెడుతుంటాయి. మంచి భవిష్యత్తు కోసం కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. చదువుకోవాలనే సంకల్పంతో ఉన్న కొందరు విద్యార్థులు.. నదీలోయను దాటడానికి సైతం వెనుకాడట్లేదు. ప్రతిరోజు లోయను దాటుతూ స్కూల్‌కి వెళ్లి వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇలా రోజూ ట్రాలీపై ప్రయాణిస్తూ చదువును కొనసాగిస్తున్నారు. ఎలాంటి భయమూ లేకుండా, సునాయాసంగా వారు నదిని దాటడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరాఖండ్‌ విద్యార్థులకు చెందిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరాఖండ్‌లోని మున్సియారి గ్రామంలోని స్కూల్ గర్ల్స్.. స్కూల్‌కి వెళ్లడానికి ఎదురవుతున్న సవాళ్లను ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటున్నారు. ఇన్‌స్టాగ్రాంలో ‘త్రిభ్‌చౌహాన్’ అనే హ్యాండిల నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. నదీలోయను దాటడానికి ట్రాలీ లాగుతున్న విద్యార్థులను ఓ వ్యక్తి పలకరించాడు. అభివృద్ధి అంటే ఇలాగేనా ఉండేది? అనే మాటలతో వీడియో ప్రారంభం అవుతోంది. ‘2025లో కూడా మన వ్యవస్థ ఎలా ఉందో మీరే చూడండి. భేటీ బచావో, భేటీ పడావో వంటి పథకాలు ఎన్ని వచ్చినా కూడా బాలికల పరిస్థితి ఏం మారడం లేదు’ అంటూ చెప్పుకొచ్చి అక్కడున్న విద్యార్థులతో మాట్లాడటం మొదలు పెట్టాడు.

https://vaartha.com/wp-content/uploads/2025/01/లైఫ్‌ను-రిస్క్-చేస్తున్న-విద్యార్థులు-.-వీడియో-వైరల్.mp4

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870