हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఎంపీ సీట్లపై అమిత్ షా క్లారిటీ

Anusha
ఎంపీ సీట్లపై అమిత్ షా క్లారిటీ

కేంద్ర ప్రభుత్వానికి తాజాగా నియోజకవర్గాల పునర్విభజన అంశం కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు తమకు తగిన నిధులు కేటాయించలేదని కేంద్రంపై ఆగ్రహంగా ఉండగా, ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన వల్ల నష్టం వాటిల్లుతుందని గళం విప్పుతున్నాయి. జనాభా పెరుగుదల ప్రాతిపదికన ఎంపీ సీట్లు పునర్విభజన జరిపితే, జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమిత్ షా భరోసా

ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించి, ఈ అంశంపై వివరణ ఇచ్చారు. ఈశా ఫౌండేషన్ నిర్వహించిన శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న అనంతరం, బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, “పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క లోక్‌సభ సీటు కూడా తగ్గదు” అని స్పష్టం చేశారు.అమిత్ షా ప్రకటన డీఎంకే, స్టాలిన్ కుటుంబం కేంద్రంపై చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌గా మారింది. తమిళనాడు సీఎం స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అమిత్ షా విమర్శించారు. “మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాల కోత ఉండదు” అని తేల్చి చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాలు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిధుల కేటాయింపులో తమిళనాడుకు అన్యాయం జరిగిందని సీఎం స్టాలిన్‌ చేస్తున్నఆరోపణలను ఖండించిన అమిత్ షా.2014-24 మధ్య తమిళనాడుకు మోదీ ప్రభుత్వం రూ.5,08,337 కోట్లను ఇచ్చిందని వివరించారు. అంతేకాకుండా తమిళనాడుకు అన్యాయం చేసింది గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమేనని అమిత్ షా మండిపడ్డారు.

20241104092227 Amit Shah PTI

తమిళనాడులో అధికారం

తమిళనాడు రాజకీయంగా డీఎంకే ,అన్నాడీఎంకే మధ్య పోటీగా మారిన రాష్ట్రం. కానీ, అమిత్ షా మాట్లాడుతూ “వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానా కంటే ముందు తమిళనాడులో బీజేపీ ఘన విజయం సాధించి, అధికారంలోకి వస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

అమిత్ షా స్పందన

తమిళనాడులో త్రిభాషా విధానం చుట్టూ రాజకీయ దుమారం రేగుతుండగా, అమిత్ షా “తమిళం అత్యంత ప్రాచీన భాష” అని కొనియాడారు. అయితే, “తాను తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు క్షమించాలి” అని చెప్పారు.నియోజకవర్గాల పునర్విభజన వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే, అమిత్ షా స్పష్టమైన హామీ ఇవ్వడం, బీజేపీ దక్షిణాదిలో తమను బలంగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న సంకేతంగా కనిపిస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ హామీని నమ్ముతాయా లేదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..నితిన్ గడ్కరీ

టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..నితిన్ గడ్కరీ

హిడ్మా, శంకర్ వి బూటకపు ఎన్ కౌంటర్లే

హిడ్మా, శంకర్ వి బూటకపు ఎన్ కౌంటర్లే

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

ఆంధ్ర తీరంలో మిస్సైల్ పరీక్ష ఏర్పాట్లు!

ఆంధ్ర తీరంలో మిస్సైల్ పరీక్ష ఏర్పాట్లు!

📢 For Advertisement Booking: 98481 12870