हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Silver: ప్రపంచ దేశాలకు చైనా బిగ్ షాక్

Vanipushpa
Silver: ప్రపంచ దేశాలకు చైనా బిగ్ షాక్

గత కొద్ది కాలం నుంచి పసిడి ధరలు నింగిని తాకాయి. రాకెట్ కన్నా వేగంగా సిల్వర్ ధరలు దూసుకుపోతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు చూసి సామాన్యులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఇక పెట్టుబడిదారుల సంగతి చెప్పనవసరం లేదు. ఈ పెరుగుదల చూసి ఆశ్చర్యపోతున్నారు. మధ్యమధ్యలో లాభాలు అందుకుంటున్నప్పటికీ వెండి(Silver) ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయోనన్న సందేహం వారిలో నెలకొంది. ఈ పెరుగుదల ఎక్కడ ఆగుతుందో అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించక పెట్టుబడిదారులు అయోమయానికి గురవుతున్నారు.

Read Also: Parliament Updates: ప్రారంభమైన అఖిలపక్ష భేటీ

Silver: ప్రపంచ దేశాలకు చైనా బిగ్ షాక్
Silver: ప్రపంచ దేశాలకు చైనా బిగ్ షాక్

వెండిపై పెరుగుతున్న డిమాండ్‌కి ప్రధాన కారణం

వెండిపై పెరుగుతున్న డిమాండ్‌కి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పులు అని చెప్పవచ్చు. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, సౌర విద్యుత్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, అధిక పనితీరు గల ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ పరిశ్రమ వంటి రంగాల్లో వెండి కీలక ముడి పదార్థంగా మారింది. దీంతో పరిశ్రమల డిమాండ్ ఏటా పెరుగుతూనే ఉంది. అదే సమయంలో మైనింగ్ ఉత్పత్తి మాత్రం ఆ వేగాన్ని అందుకోలేకపోతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్-సరఫరా మధ్య గ్యాప్ ఏర్పడింది. ఈ పరిస్థితుల మధ్య చైనా తీసుకున్న తాజా విధాన నిర్ణయం Silver మార్కెట్లను మరింత ఆందోళనలోకి నెట్టేసింది. జనవరి 1 2026 నుండి వెండి ఎగుమతులపై చైనా కఠిన నియంత్రణలు విధించింది. ఇకపై చైనా నుండి వెండిని ఎగుమతి చేయాలంటే ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి. అవి కూడా కేవలం పెద్ద, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలకే పరిమితం కావచ్చని అంచనా. దీని వల్ల చిన్న ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత

త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత

మోదీ ఇజ్రాయెల్ పర్యటన? నేతన్యాహూ ప్రకటన ఆసక్తికరం

మోదీ ఇజ్రాయెల్ పర్యటన? నేతన్యాహూ ప్రకటన ఆసక్తికరం

ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం, ప్రపంచ దృష్టి భారత్‌పై

ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం, ప్రపంచ దృష్టి భారత్‌పై

ఫుల్ గా తాగి రైల్వే ట్రాక్ పై యువకుడు హల్చల్

ఫుల్ గా తాగి రైల్వే ట్రాక్ పై యువకుడు హల్చల్

పెళ్లికి ముందు శృంగారం.. యువతకు సుప్రీంకోర్టు హెచ్చరిక

పెళ్లికి ముందు శృంగారం.. యువతకు సుప్రీంకోర్టు హెచ్చరిక

దివ్యాంగ ఉద్యోగులకు గొప్ప శుభవార్త

దివ్యాంగ ఉద్యోగులకు గొప్ప శుభవార్త

కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేదు.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్

కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేదు.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్

ఇకనైనా విశ్వవిద్యాలయాల్లోకి ఆచార్యులొచ్చేనా?

ఇకనైనా విశ్వవిద్యాలయాల్లోకి ఆచార్యులొచ్చేనా?

పట్టణ అభివృద్ధికి ప్రజల గ్రీన్ సిగ్నల్

పట్టణ అభివృద్ధికి ప్రజల గ్రీన్ సిగ్నల్

ఏటీఎంతో రేషన్ కొనుగోలు!

ఏటీఎంతో రేషన్ కొనుగోలు!

మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష కేసు..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష కేసు..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

చెక్ బౌన్స్ కేసు.. రాజ్‌పాల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్

చెక్ బౌన్స్ కేసు.. రాజ్‌పాల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్

📢 For Advertisement Booking: 98481 12870