हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

వీరేంద్ర సెహ్వాగ్ విడాకులపై రూమర్స్

Anusha
వీరేంద్ర సెహ్వాగ్ విడాకులపై రూమర్స్

ఇటీవల కాలంలో సెలబ్రిటీల విడాకులు విపరీతంగా పెరుగుతున్నాయి. సినీ రంగంలో విడాకులు ఓ సాధారణ విషయంగా మారిపోగా, ఇప్పుడు అదే ట్రెండ్ క్రికెట్ ప్రపంచాన్ని కూడా గట్టిగా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే అనేక మంది టీమిండియా క్రికెటర్లు తమ భార్యలకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే దారిలో పయనించబోతున్న క్రికెటర్ల పేర్లు వార్తల్లోకి వచ్చాయి.

చాహల్ – ధనశ్రీ వర్మ విడాకులు

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరియు ప్రముఖ డ్యాన్సర్ ధనశ్రీ వర్మ ఇటీవల విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు నెలకొన్నాయని, ఫైనల్‌గా విడిపోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ సోషల్ మీడియాలో విభిన్న సిగ్నల్స్ ఇస్తూ వచ్చారు.

వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొంతకాలంగా సెహ్వాగ్ తన భార్యతో విబేధాలు ఎదుర్కొంటున్నారని, దాదాపు ఏడాది నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని సమాచారం.విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చిన విషయం ఏమిటంటే సెహ్వాగ్, తన భార్య సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడమే. ఇదే కాకుండా, వీరిద్దరూ గత కొన్ని నెలలుగా కలిసివున్న ఫొటోలు కూడా షేర్ చేయలేదు. దీంతో సెహ్వాగ్ విడాకులు దాదాపు ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.

Seh1

మనీష్ పాండే ఆశ్రిత శెట్టి విడాకులు

తాజాగా టీమిండియా బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే కూడా విడాకుల బాటలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మనీష్ పాండే 2019లో కన్నడ నటి ఆశ్రిత శెట్టిను వివాహం చేసుకున్నాడు. అయితే, వీరి మధ్య గత కొంతకాలంగా అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.ఈ వార్తలకు బలమైన కారణం ఏమిటంటే ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం. వీరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు పెరిగిపోయి, చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోర్టులో విచారణ పూర్తైన తర్వాత వీరు అధికారికంగా విడాకుల ప్రకటన చేసే అవకాశం ఉంది.

విడాకుల ట్రెండ్

ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో విడాకులు సాధారణంగా మారాయి. తాజాగా, అదే ట్రెండ్ క్రికెట్ ఫీల్డ్‌లోనూ కొనసాగుతోంది.క్రికెటర్లు ఇప్పుడు సినిమా సెలబ్రిటీల్లా వ్యక్తిగత జీవితం గురించి చాలా పారదర్శకంగా ఉంటున్నారు.సోషల్ మీడియాలో అన్‌ఫాలో, పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం వంటి చర్యలు విడాకుల సంకేతాలను ముందుగానే తెలియజేస్తున్నాయి.ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటుండటంతో, అభిమానులు ఇది క్రికెట్‌లో కొత్త ట్రెండా? అనే చర్చ మొదలైంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ఆర్‌ఆర్‌బీ NTPC పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

ఆర్‌ఆర్‌బీ NTPC పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

📢 For Advertisement Booking: 98481 12870