हिन्दी | Epaper
Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె

Robbery case : రూ.4 దొంగతనం కేసు ముగింపు , 51 ఏళ్ల తర్వాత నిందితుడు నిర్దోషి పుణె కోర్టు

Sai Kiran
Robbery case : రూ.4 దొంగతనం కేసు ముగింపు , 51 ఏళ్ల తర్వాత నిందితుడు నిర్దోషి  పుణె కోర్టు

Robbery case : మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన కేసు తుదిశ్వాస విడిచింది. గడియారం, రూ.4 నగదు, చేతి రుమాలు దొంగతనం చేసిన ఘటనకు సంబంధించి దాదాపు 51 ఏళ్ల తర్వాత కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ పుణె కోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది.

1974లో పుణెలోని బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనం కేసు నమోదైంది. గులాబ్ సాహు జాదవ్, ముకుంద కెర్బా వాగ్మారే, రాజారాం తుకారం కాలే అనే ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గులాబ్, ముకుంద నేరాన్ని అంగీకరించగా, 1975 ఏప్రిల్ 10న కోర్టు వారిద్దరినీ దోషులుగా ప్రకటించింది.

Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?

అయితే, రాజారాం తుకారం కాలే మాత్రం పోలీసులకు (Robbery case) చిక్కకుండా పరారీలోకి వెళ్లాడు. అతడు దాదాపు ఐదు దశాబ్దాల పాటు కనిపించకపోవడంతో కేసుకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా బలహీనమయ్యాయి. ఈ నేపథ్యంలో పుణె జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్.జే. చవాన్ 2024 డిసెంబర్ 26న రాజారాంను నిర్దోషిగా ప్రకటించారు. అతడిపై ఉన్న అన్ని అరెస్ట్ వారెంట్లను కూడా కోర్టు రద్దు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870