हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Today News : Restaurant Charges : రెస్టారెంట్ల సర్వీస్ ఛార్జ్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం – డబుల్ దోపిడీ

Shravan
Today News : Restaurant Charges : రెస్టారెంట్ల సర్వీస్ ఛార్జ్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం – డబుల్ దోపిడీ

Restaurant Charges : ఆగస్టు 16, 2025న ఢిల్లీ హైకోర్టు రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ (Devendra Kumar) ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గెడెల ధర్మాసనం, ఆహార పదార్థాలపై ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు తీసుకుంటూ మళ్లీ అదనంగా సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడం వినియోగదారులను రెట్టింపు దోపిడీకి గురి చేయడమేనని పేర్కొంది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జాతీయ రెస్టారెంట్ల సంఘం (NRAI), భారత హోటళ్లు, రెస్టారెంట్ల సమాఖ్య (ఎఫ్‌హెచ్ఆర్ఏఐ) డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సందర్భంగా ఈ విచారణ జరిగింది.

కోర్టు ప్రశ్నలు: ఆంబియన్స్ ధరలు, సర్వీస్ ఛార్జ్ అవసరమా?

ధర్మాసనం రెస్టారెంట్ల సంఘాలను సూటిగా ప్రశ్నిస్తూ, “కస్టమర్లకు మంచి అనుభూతి (ఆంబియన్స్) అందిస్తున్నారని చెబుతున్నారు. దానికోసం ఇప్పటికే ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు. రూ.20 విలువైన వాటర్ బాటిల్‌ను రూ.100కు అమ్ముతున్నారు. ఆ అదనపు రూ.80 ఆంబియన్స్ కోసమే కదా? మళ్లీ సర్వీస్ ఛార్జ్ ఎందుకు?” అని అడిగింది. ఆంబియన్స్ అందించడం సేవలో భాగమేనని, ప్రత్యేక ఛార్జ్ సరికాదని స్పష్టం చేసింది.

Restaurant Charges : రెస్టారెంట్ల సర్వీస్ ఛార్జ్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం – డబుల్ దోపిడీ
Restaurant Charges : రెస్టారెంట్ల సర్వీస్ ఛార్జ్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం – డబుల్ దోపిడీ

ఛార్జ్: అన్యాయమైన వాణిజ్య పద్ధతి

సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి వసూలు వినియోగదారులను బలవంతపెట్టడమేనని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. సర్వీస్ ఛార్జ్‌పై జీఎస్టీ కూడా చెల్లించాల్సి రావడం వల్ల రెట్టింపు భారం పడుతోందని, గత సింగిల్ జడ్జి తీర్పును గుర్తు చేసింది. కోర్టు ప్రేక్షకపాత్ర వహించలేమని తేల్చి చెప్పింది.

పిటిషన్ నేపథ్యం

సర్వీస్ ఛార్జ్‌ను తప్పనిసరిగా వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్ఆర్ఏఐ, ఎఫ్‌హెచ్ఆర్ఏఐ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సందర్భంగా ఈ విచారణ జరిగింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/tragedy-three-mba-students-drown-in-cheyeru-river/andhra-pradesh/534537/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మార్చి 3న ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం

మార్చి 3న ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

📢 For Advertisement Booking: 98481 12870