हिन्दी | Epaper

RCB Victory Parade Stampede : తప్పెవరిది?

Sudheer
RCB Victory Parade Stampede : తప్పెవరిది?

18 ఏళ్ల నిరీక్షణకు తెరదించి ఐపీఎల్ ట్రోఫీ(IPL Cup)ని అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయాన్ని ఆజ్ఞానంగా జరుపుకుంది. బెంగళూరు నగరం మొత్తం సంబరాల సందడిలో మునిగిపోయింది. కానీ ఆ ఆనందమే కొంతకాలానికే కన్నీటి మడుగుగా మారింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన అధికారిక వేడుకలకు వేలాది మంది అభిమానులు తరలిరాగా, వారి ఉత్సాహం ఒక విషాద దృశ్యానికి దారితీసింది. ఒక్కసారిగా జనం ముందుకురావడం తో క్రమశిక్షణ లోపం, భద్రతా ఏర్పాట్ల లోపం తొక్కిసలాట(Stampede )కు దారితీసింది.

తొక్కిసలాట లో 11 మంది మృతి

ఈ ప్రమాదంలో 11 మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు. వారి కలలు ఆర్సీబీ ఆటగాళ్లను కంటికీ చూపించుకోవాలన్న మక్కువలోనే ముగిసిపోయాయి. గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారు ఎదుర్కొన్న భయానక దృశ్యాలు మానసికంగా కుంగదీస్తున్నాయి. ప్రభుత్వ సత్కార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలో ఇంతటి అంచనాకు మించిన జనసంచారం ఉండబోతుందని అధికారులు ముందుగానే ఊహించకపోవడం ఘోరమైన విఫలతగా నిలిచింది.

యాజమాన్యం లోపమే ఈ ఘటన కు కారణమా..?

ఇప్పడు ప్రధానంగా బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యక్రమాన్ని నిర్వహించిన RCB యాజమాన్యం అప్రమత్తంగా ఉండకపోవడమా? అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ తప్పిదమా? భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసుల దోషమా? అసలు ఎవరెవరిని ప్రశ్నించాలి? ఇది కేవలం తొక్కిసలాట కాదు – ఇది అనేక వ్యవస్థల నిర్లక్ష్యం, ప్రణాళిక లోపం, అవగాహన లేమి కలగలిసిన చీకటి అధ్యాయం. ఓ గెలుపు క్షణం – మరెన్నో కుటుంబాల్లో శాశ్వత శోకం మిగిల్చింది.

Read Also : Magam Ranga Reddy : మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

📢 For Advertisement Booking: 98481 12870