हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Ratan Tata : రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు..

Divya Vani M
Ratan Tata : రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు..

Ratan Tata : రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు.. గత ఏడాది అక్టోబర్ 9న కన్నుమూశారు భారతీయ పారిశ్రామిక రంగంలో గొప్ప మార్గదర్శిగా నిలిచిన ఆయన తన ఆస్తులను ఎలా విభజించారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా, ఆయన వీలునామా వివరాలు వెల్లడయ్యాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.రతన్ టాటా తన సంపదలో అధిక శాతాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించారు. అతని పేరుతో ఉన్న ఎండోమెంట్ ఫౌండేషన్ వివిధ ట్రస్టులకు దాదాపు రూ.3,800 కోట్లు విరాళంగా ఇచ్చారు. టాటా సన్స్‌లో ఉన్న వాటాలతో పాటు ఇతర ఆస్తులను కూడా ఇందులో చేర్చారు.

రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు..
Ratan Tata రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు

ఒకవేళ ఈ షేర్లను విక్రయించాల్సి వస్తే, ప్రస్తుత వాటాదారులకే అమ్మాలని ఆయన వీలునామాలో స్పష్టంగా పేర్కొన్నారు.తన సవతి సోదరీమణులు శిరీన్ జజీభోయ్ దియానా జజీభోయ్‌లకు రూ.800 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్టాక్స్, ఖరీదైన వాచ్‌లు పెయింటింగ్స్ వంటి విలువైన వస్తువులు అందజేశారు.టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన మోహిన్ ఎం.దత్తాకు రూ.800 కోట్ల ఆస్తులను అప్పగించారు.రతన్ టాటా సోదరుడు జిమ్మీ నావల్ టాటాకు జుహులోని బంగ్లాలో వాటా, వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను ఇచ్చారు.ఇక అలీబాగ్‌లో ఉన్న బంగ్లాను మూడు పిస్టోళ్లను తన ప్రియ మిత్రుడు మెహిల్ మిస్త్రీ పేరిట రాసినట్లు తెలుస్తోంది.జీవనకాలంలో వీధి కుక్కల సంరక్షణకు ఆసుపత్రులను ఏర్పాటు చేసిన రతన్ టాటా, వాటి సంరక్షణ కోసం రూ.12 లక్షల నిధులను ఏర్పాటు చేశారు.ప్రతి మూడు నెలలకు రూ.30,000 చొప్పున ఖర్చు చేసేలా నిధులను కేటాయించారు.తన జీవితాంతం తనకు తోడుగా ఉన్న శంతను నాయుడు విద్యా రుణాన్ని పూర్తిగా మాఫీ చేశారు. తన పొరుగింట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి ఇచ్చిన రూ.23 లక్షల అప్పును కూడా రద్దు చేశారు.రతన్ టాటాకు విదేశాల్లో రూ.40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

సీషెల్స్‌లో భూములు, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో వంటి ఆర్థిక సంస్థల్లో బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తెలిసింది. ఆల్కోవా కార్పొరేషన్, హౌమెట్ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో షేర్లు కూడా ఉన్నాయి.అయన వద్ద 65 ఖరీదైన చేతి గడియారాలు ఉన్నట్లు సమాచారం.ఈ వీలునామా 2022 ఫిబ్రవరి 23న రాశారు. దీనిపై ప్రస్తుతం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆస్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తికావడానికి మరో ఆరు నెలల సమయం పడే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ఆర్‌ఆర్‌బీ NTPC పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

ఆర్‌ఆర్‌బీ NTPC పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

📢 For Advertisement Booking: 98481 12870