हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

మోదీ కంటే కేజీవాలే కన్నింగ్ – రాహుల్ గాంధీ

Sudheer
మోదీ కంటే కేజీవాలే కన్నింగ్ – రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ తరహాలోనే కేజ్రీవాల్ కూడా అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వారిద్దరి మధ్య ఎలాంటి తేడా లేదని, అసలు చెప్పాలంటే కేజ్రీవాల్ మోదీ కంటే ఎక్కువ కన్నింగ్ అని దుయ్యబట్టారు.

రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఢిల్లీ పరిపాలనపై దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ యమునా నది నీటిని తాగడానికి అనువుగా మారుస్తానని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఆ హామీ కేవలం మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చే విషయంలో ఆప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.

aap kejriwal

మోదీ, కేజ్రీవాల్ ఇద్దరూ ప్రజలను మభ్యపెడతారే కానీ, ఏ హామీని నిజంగా అమలు చేయడంలేదని రాహుల్ విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వీరు సీరియస్‌గా ఏ చర్యలు తీసుకోవడం లేదని, కేవలం ప్రచార రాజకీయాలకే పరిమితమయ్యారని ఆయన అన్నారు. ప్రజలు ఇకపై నిజమైన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సూచించారు.

తాము ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసిన విధానాలను ఇక్కడ కూడా తీసుకువస్తామని రాహుల్ ప్రకటించారు. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరే పథకాలను అమలు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకున్న పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇక ముందుగా ప్రజలు మోసపోవద్దని, రాజకీయ నాయకుల మాటలను విశ్లేషించి ఓటు హక్కును వినియోగించుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. కేజ్రీవాల్, మోదీ రాజకీయాల వల్ల దేశం మోసపోతుందని, ప్రజలకు నిజమైన సేవ చేయగల ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని ఆయన తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ బలమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870