हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

PM Modi: టీవీలు, మొబైల్లకు బానిసలు కావొద్దు

Anusha
PM Modi: టీవీలు, మొబైల్లకు బానిసలు కావొద్దు

పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ముఖాముఖి నిర్వహించారు. పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్ రెండో ఎపిసోడ్‌లో సోమవారం విద్యార్థులతో మాట్లాడుతూ, వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పలు సూచనలు చేశారు. పరీక్షల ఒత్తిడి నుంచి విద్యార్థులను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మోదీ తెలిపారు. పరీక్షల తర్వాత ఐదు వెకేషన్‌ స్థలాలు సూచించాలని రాయ్‌పుర్‌ విద్యార్థి కోరారు. రైలులో వెళ్లడం వల్ల వివిధ వర్గాలను కలవడం మంచి అనుభూతి అని మోదీ అన్నారు.

Read Also: PM Modi: విద్యార్థులతో ముఖాముఖి – పరీక్షలపై కీలక సూచనలు

PM Modi: Don't become addicted to TVs and mobiles
PM Modi: Don’t become addicted to TVs and mobiles

డిజిటల్ టెక్నాలజీని మంచి దారిలో ఉపయోగించుకోవాలి

సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించాలని సూచించారు. టీవీలు, మొబైళ్లకు బానిసలు కావొద్దని సూచించారు. ఏఐ (AI) గురించి భయపడాల్సిన అవసరం లేదని, కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి చర్చలే జరిగాయని అన్నారు. చాలా మంది పిల్లలు మొబైల్‌కు బానిసలవుతున్నారని, ఫోన్ లేకపోతే తినడం కూడా మానేస్తున్నారని విన్నానని, ఈ పద్ధతి మారాలని, డిజిటల్ టెక్నాలజీని మంచి దారిలో ఉపయోగించుకోవాలని, దాని ద్వారా సామర్థ్యాన్ని పెంచుకోవాలని విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దిశానిర్దేశం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870