हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

PM Modi : రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ

Divya Vani M
PM Modi : రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ

PM Modi : రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ భారతదేశ రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు జోరుగా నడుస్తున్న వేళ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.మోదీ 2029 తర్వాత కూడా ప్రధానిగా కొనసాగుతారు. ఆయనకు వారసుడిని అన్వేషించాల్సిన అవసరం లేదు!” అని ఫడ్నవిస్ స్పష్టం చేశారు.శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. “సెప్టెంబర్‌లో మోదీ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనతో నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మోహన్ భగవత్‌ను కలిశారు” అని ఆయన తెలిపారు.మోదీ రిటైర్ అవుతారనే కథనాల్లో నిజం లేదు. మన సంస్కృతిలో తండ్రి బతికుండగా వారసత్వంపై చర్చించడం లేదు.అది మొఘల్ రాజుల సంస్కృతి!

PM Modi నరేంద్ర మోదీ రిటైర్మెంట్‌పై ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు
PM Modi :రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ

అంతేకాదు, 2029 ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధానిగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు.ఇదే విషయంపై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత సురేష్ భయ్యాజీ జోషి స్పందించారు.మోదీ మోహన్ భగవత్ సమావేశం గురించి నాకు సమాచారం లేదు.ఈ ఊహాగానాలకు ఎలాంటి ఆధారం లేదు!అయితే, కోవిడ్ సమయంలో మోదీ చేసిన సేవలు అభినందనీయమని, హెడ్గేవార్ జయంతికి స్వయంసేవక్‌గా హాజరుకావడం ప్రశంసనీయం” అని ఆయన తెలిపారు.సంజయ్ రౌత్ చేసిన మరో ఆసక్తికర వ్యాఖ్య ఏమిటంటే –మోదీ తర్వాత ప్రధాని మహారాష్ట్ర నుంచే వస్తారు.మోదీ తర్వాత ఎవరనేది చర్చించాల్సిన సమయం ఇంకా రాలేదు.ఇప్పటికిప్పుడు ప్రధానిగా మోదీనే ఉంటారు! మోదీ రిటైర్మెంట్‌పై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతలూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఫడ్నవిస్ సైతం ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, 2029లోనూ మోదీనే ఉంటారని తెలిపారు. భారత రాజకీయాల్లో 2024 ఎన్నికలు కీలకం. ఈ ఎన్నికల తర్వాత భాజపా భవిష్యత్తు ఎలా మారుతుంది? మోదీ తర్వాత ఎవరు వచ్చే అవకాశం ఉంది? అన్న చర్చ కొనసాగుతూనే ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

📢 For Advertisement Booking: 98481 12870