हिन्दी | Epaper
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Pakistan GDP : పాకిస్థాన్ ,తమిళనాడు ఆర్థిక వ్యవస్థ …

Divya Vani M
Pakistan GDP : పాకిస్థాన్ ,తమిళనాడు ఆర్థిక వ్యవస్థ …

ఒకప్పుడు పాకిస్థాన్ ఆర్థికంగా కొన్ని భారత రాష్ట్రాలకంటే ముందుండేది.Pakistan GDP కానీ ఇప్పుడు దాని పరిస్థితి పూర్తిగా తారుమారైంది.తాజా గణాంకాల ప్రకారం, పాకిస్థాన్ స్థూల జాతీయోత్పత్తి (GDP) ఇప్పుడు తమిళనాడుకంటే తక్కువ. ఇది ప్రపంచ ఆర్థిక నిపుణులకు కూడా షాక్ ఇచ్చింది.పాకిస్థాన్ జనాభా, తమిళనాడుతో పోలిస్తే దాదాపు మూడింతలు. అయినా ఆర్థిక పురోగతిలో తమిళనాడు దూసుకెళుతోంది. ఈ రాష్ట్ర GDP, పాకిస్థాన్ మొత్తాన్ని దాటింది.సగటు సంపాదన పరంగా చూస్తే తేడా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో ప్రజల ఆదాయం, పాకిస్థాన్ ప్రజలకంటే మూడింతలు ఎక్కువ.

గతం ఎలా ఉంది?

1995లో పాకిస్థాన్ GDP సుమారు 57.9 బిలియన్ డాలర్లు. అదే సమయంలో తమిళనాడు GDP 15.7 బిలియన్ డాలర్లే. కానీ 2025కి గణితమే మారిపోయింది.
ఇప్పుడు తమిళనాడు GDP 419.5 బిలియన్ డాలర్లు (రూ. 35.8 లక్షల కోట్లు). పాకిస్థాన్ GDP మాత్రం 397.5 బిలియన్ డాలర్ల (రూ. 33.9 లక్షల కోట్లు) వద్దే.
ఈ గణాంకాలు చూస్తే, అభివృద్ధిలో ఎవరు ముందున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది.

నిపుణుల సూచన ఇదే

నౌక్రీ.కామ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీ మాట్లాడుతూ, పాకిస్థాన్ మారాల్సిన అవసరం ఉందన్నారు. “ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానేయాలి,” అన్నారు ఆయన.ఆర్థికాభివృద్ధి, విద్య, మౌలిక సదుపాయాలపై దృష్టిపెడితేనే మార్పు సాధ్యమని సూచించారు. కాశ్మీర్ వివాదం పక్కన పెట్టాలని కూడా హితవు పలికారు.

నెటిజన్ల స్పందన ఆసక్తికరం

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయులు తమ దేశ పురోగతిపై గర్వంగా స్పందిస్తున్నారు. పాకిస్థాన్ పరిస్థితిని చూసి అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఒక యూజర్ రాసిన కామెంట్ హైలైట్ అయ్యింది:”కోయంబత్తూరు విమానాశ్రయం విస్తరణ అయితే, ఆ ప్రాంతం ఒక్కటే పాకిస్థాన్ GDPని దాటేస్తుంది!”

మరో యూజర్ అయితే:

“గుజరాత్, కర్ణాటక ఇప్పటికీ పాకిస్థాన్‌ను అధిగమించాయి,” అన్నారు.ఈ గణాంకాలన్నీ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. రాజకీయ శత్రుత్వం కాదు, ప్రజల భవిష్యత్తే ముఖ్యం. అభివృద్ధికి దారి అదే.పాకిస్థాన్ సైన్యం, పాలకులు ఆ మార్గాన్ని ఎప్పటికి ఎంచుకుంటారన్నది చూడాలి.

Read Also : JMI : టర్కీ విద్యా సంస్థలతో ఒప్పందాలు నిలిపివేత…

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు
3:59

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

📢 For Advertisement Booking: 98481 12870