हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Rahul : పూంఛ్ కు ప్యాకేజీ ఇవ్వండి – రాహుల్ గాంధీ

Sudheer
Rahul : పూంఛ్ కు ప్యాకేజీ ఇవ్వండి – రాహుల్ గాంధీ

జమ్మూ కాశ్మీర్‌లోని పూంఛ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన పాకిస్థాన్ (Pakistan) దాడులపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. దీంతో అక్కడి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రత్యేక పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానమంత్రి మోదీకి రాహుల్ లేఖ రాశారు.

దాడిలో 14 మంది మృతి – రాహుల్ పర్యటన వివరాలు


రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన పూంఛ్ పర్యటనలో అక్కడ జరిగిన దాడుల ప్రభావాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ దాడుల్లో నలుగురు చిన్నపిల్లలు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అంతేగాక, ప్రజల ఇళ్లు, వ్యాపార కేంద్రాలు, స్కూళ్లు, మరియు దేవాలయాలు ధ్వంసమైనట్లు ఆయన వివరించారు. స్థానికులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన స్వయంగా చూడటం, వినటం జరిగిందని చెప్పారు.

ప్రభుత్వం స్పందించాలని డిమాండ్


ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో మానవతా దృష్టితో వ్యవహరించాలని, వారి బాధను అర్థం చేసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా బాధితులకు సహాయం చేయాల్సిన సమయం ఇది అని రాహుల్ స్పష్టంగా పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

📢 For Advertisement Booking: 98481 12870