हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Onion Prices: దారుణంగా పడిపోయిన ఉల్లి ధరలు

Tejaswini Y
Telugu News: Onion Prices: దారుణంగా పడిపోయిన ఉల్లి ధరలు

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు(Onion Prices) భారీగా క్షీణించాయి. మాల్వా ప్రాంతంలో నిన్న కిలో ఉల్లి ధర ₹2 ఉండగా, ఇవాళ మాండ్సోర్ మార్కెట్లో అది కేవలం ₹1కి పడిపోయింది. ఈ పతనానికి కారణంగా మార్కెట్లో అధిక ఉల్లి నిల్వలు ఉండటమే కాకుండా, కొత్త పంట కూడా పెద్ద ఎత్తున రావడం ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.

Read Also:  Jobs: రంగారెడ్డి జిల్లాలో NUHM కింద 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులు

రత్లాం జిల్లాకు చెందిన రైతు మోఫత్లాల్ మాట్లాడుతూ, “30 క్వింటాళ్ల ఉల్లిని(Onion Prices) మార్కెట్‌కు తీసుకురావడానికి సుమారు ₹2,000 ఖర్చు అయింది. కానీ అమ్మకాల ద్వారా ఒక్క క్వింటాకు ₹250 మాత్రమే వచ్చింది” అని వాపోయారు. ఈ పరిస్థితుల్లో ఉల్లిపాయ రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు.

రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఉల్లికి కనీస మద్దతు ధర (MSP) ప్రకటించాలని, పంట పతనం కారణంగా నష్టపోయిన వారికి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870