हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Latest News: Karnataka: అధికారులు విదేశీ పర్యటనలు ఆపండి:సీఎం సిద్ధరామయ్య

Anusha
Latest News: Karnataka: అధికారులు విదేశీ పర్యటనలు ఆపండి:సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కఠిన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ పర్యటనలకు వెళ్లిన తరువాత, ప్రభుత్వ అధికారులు విధిగా సమర్పించాల్సిన నివేదికలను సమయానికి ఇవ్వడంలో విఫలమైతే, వారి భవిష్యత్తు పర్యటనలపై నిషేధం విధిస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు.

ఈ చర్య, ప్రభుత్వంలో పనితీరును మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చే ఒక ముఖ్యమైన ప్రయత్నంగా భావించబడుతుంది. అయితే ఈ నిర్ణయం డిసెంబర్ వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ఆమోదంతో సిబ్బంది, పరిపాలనా సంస్కరణల విభాగం సెప్టెంబర్ 23న ఓ సర్క్యులర్ జారీ చేసింది. దాని ప్రకారం 2024 ఆగస్టు నెల నుంచి 2025 జూలై మధ్య కాలంలో స్టడీ టూర్లు, ఇతర అధికారిక పనుల కోసం విదేశాలకు వెళ్లి.. నివేదికలు సమర్పించని వారంతా వెంటనే సమర్పించాలని స్పష్టం చేసింది.

పర్యటనలకు సంబంధించిన నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది.

సాధారణంగా విదేశీ పర్యటనలకు (foreign trips) వెళ్లి వచ్చిన వారం రోజుల తర్వాతే ప్రభుత్వాధికారులకు తమ పర్యటనలకు సంబంధించిన నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ నివేదికలో వారు నేర్చుకున్న విషయాలు, వాటిని రాష్ట్రంలో అమలు చేయడానికి సంబంధించిన సిఫార్సులను తప్పనిసరిగా చేర్చాలి.

అయితే చాలామంది అధికారులు ఈ నిబంధనను పాటించడంలో విఫలం అయ్యారు. ఈ నిర్లక్ష్యంపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంది.ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాన్ని ఉల్లంఘించిన అధికారులను హెచ్చరిస్తూ.. సర్క్యులర్‌లో స్పష్టమైన నిబంధనను చేర్చారు.

Karnataka
Karnataka

విదేశీ పర్యటనలకు సంబంధించిన నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని

“భవిష్యత్తులో ఏదైనా అధికారిక విదేశీ పర్యటనకు అనుమతి కోసం ప్రతిపాదన సమర్పించే ముందు అధికారులు తమ మునుపటి విదేశీ పర్యటనలకు సంబంధించిన నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని చెప్పారు. ఆ నివేదికలను సమర్పించిన తర్వాత మాత్రమే ప్రస్తుత పర్యటన కోసం సమర్పించిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటామని సర్క్యులర్‌ (Circular) లో పేర్కొన్నారు.

ఈ నిబంధన ద్వారా అధికారులు ఇకపై విదేశీ పర్యటనలను తేలికగా తీసుకోకుండా, వాటిని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.ప్రభుత్వ అండర్ సెక్రటరీ టి. మహంతేష్ (T. Mahantesh) సంతకం చేసిన ఈ సర్క్యులర్‌లో.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విదేశీ పర్యటనలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.

సాధారణంగా అధికారుల విదేశీ పర్యటనలు కేవలం వినోదం కోసం కాకుండా.. ప్రభుత్వ పాలనలో మెరుగుదల కోసం ఉండాలనే లక్ష్యంతోనే సర్కారు ఈ నిర్ణయం తెలుసుకుంది. ఇది రాష్ట్ర పరిపాలనలో జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుందని.. తద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందుతాయని నిపుణులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

📢 For Advertisement Booking: 98481 12870