हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest news: NPCI: డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్పీసీఐ హెచ్చరిక

Saritha
Latest news: NPCI: డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్పీసీఐ హెచ్చరిక

దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు కొత్త రకమైన(NPCI) మోసాలను అవలంబిస్తున్నారు. ఇప్పుడు వారు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

సైబర్ నేరగాళ్లు తమను పోలీసు, సీబీఐ,(CBI) ఆదాయ పన్ను లేదా కస్టమ్స్ అధికారులుగా పరిచయం చేసుకుంటూ, బాధితులను వీడియో కాల్స్ ద్వారా మోసం చేస్తున్నారు. వీడియోలో నకిలీ పోలీస్ స్టేషన్లు, లోగోలు, యూనిఫాంలతో కూడిన బ్యాక్‌డ్రాప్‌లు ఉపయోగించి నిజమైన అధికారుల్లా నటిస్తున్నారు.

Read also: అనుష్క శర్మ సినిమా రిలీజ్ కు ఇదే సమయం అంటున్న నెటిజన్లు!

NPCI
NPCI: డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్పీసీఐ హెచ్చరిక

డిజిటల్ అరెస్ట్ మోసం ఎలా జరుగుతోంది?

మొదట బాధితులకు ఫోన్ కాల్ చేసి, తర్వాత వీడియో కాల్(NPCI) ద్వారా వారిని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. వారి పేరుతో మనీ లాండరింగ్, పన్ను ఎగవేత లేదా డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని చెబుతారు. వెంటనే అరెస్ట్ చేస్తామని, కేసు నుంచి తప్పించుకోవాలంటే కొంత డబ్బు చెల్లించాలని ఒత్తిడి తెస్తారు.

విచారణకు సహకరించాలి, మీ పేరు క్లియర్ అవుతుంది, ఇది రిఫండబుల్ డిపాజిట్ మాత్రమే అనే పేర్లతో డబ్బు బదిలీ చేయించుకుంటారు. కొన్ని సందర్భాల్లో వీడియో కాల్ నేపథ్యాల్లో పోలీస్ స్టేషన్ శబ్దాలు కూడా వినిపించేలా చేస్తారు.

NPCI ప్రజలకు కీలక సూచనలు

ఎన్పీసీఐ ప్రకారం, ఏ ప్రభుత్వ సంస్థ లేదా దర్యాప్తు ఏజెన్సీ ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ చేయదు, డబ్బు అడగదు. అలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే కాల్ కట్ చేయాలి మరియు ఆ నంబర్ వివరాలను ధృవీకరించుకోవాలి. మోసపూరిత కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని లేదా ‘సంచార్ సాథి’ పోర్టల్ ద్వారా నివేదించాలని సూచించింది. అలాగే, మోసగాళ్లతో జరిగిన సంభాషణలు, స్క్రీన్‌షాట్‌లు, మెసేజ్‌లను భద్రపరచుకోవడం ద్వారా పోలీసులకు సాక్ష్యాలు అందించడం సులభమని NPCI వివరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870