हिन्दी | Epaper

UPI లావాదేవీలపై MDR ఛార్జీలు ఉండవు – కేంద్రం

Sudheer
UPI లావాదేవీలపై MDR ఛార్జీలు ఉండవు – కేంద్రం

యూపీఐ (UPI) లావాదేవీలపై ఎలాంటి ఫీజులు లేదా ఛార్జీలు విధించట్లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టంగా తెలిపింది. ఇటీవల కొంతమంది వ్యాపారులు, కస్టమర్లు మధ్య సర్క్యూలేట్ అవుతున్న పుకార్లను ఖండిస్తూ కేంద్రం స్పందించింది. రూ. 3,000 కంటే ఎక్కువ విలువ ఉన్న యూపీఐ పేమెంట్లపై MDR (Merchant Discount Rate) ఛార్జీలు తీసుకుంటారని వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని పేర్కొంది.

MDR ఛార్జీలను అమలు

ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. “యూపీఐ వేదికపై జరుగుతున్న లావాదేవీలపై ప్రభుత్వం ఎలాంటి MDR ఛార్జీలను అమలు చేయడం లేదు. ఇది పూర్తిగా ఉచిత విధానం,” అని ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచో యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఫీజులు విధించడం లేదు.

తప్పుడు ప్రచారాలు

ఈ తప్పుడు ప్రచారాలు ప్రజల్లో గందరగోళానికి దారి తీసే అవకాశం ఉండడంతో, ప్రజలు అధికారిక ప్రకటనలు, ధృవీకరించిన సమాచారం మాత్రమే నమ్మాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచేందుకు యూపీఐ వ్యవస్థను ఉచితంగా కొనసాగించడం ప్రభుత్వ ధ్యేయంగా ఉందని స్పష్టం చేసింది.

Read Also : Tigers : ఆ కొంగకు ఎంత ధైర్యం : పులులతో పోరు..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

నమాజ్ చేసే వారి సంఖ్యపై ఆంక్షలు చెల్లవు.. యూపీ ప్రభుత్వానికి షాక్.

నమాజ్ చేసే వారి సంఖ్యపై ఆంక్షలు చెల్లవు.. యూపీ ప్రభుత్వానికి షాక్.

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

సోనమ్ వాంగ్‌చుక్ నిబంధనను రద్దు చేసిన కేంద్రం

సోనమ్ వాంగ్‌చుక్ నిబంధనను రద్దు చేసిన కేంద్రం

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.

గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.

అన్నా యూనివర్సిటీ రిజల్ట్స్ అవుట్!

అన్నా యూనివర్సిటీ రిజల్ట్స్ అవుట్!

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

📢 For Advertisement Booking: 98481 12870