हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: Nishanth kumar: తండ్రి గెలుపుపై తొలిసారి స్పందించిన కుమారుడు నిశాంత్

Rajitha
News Telugu: Nishanth kumar: తండ్రి గెలుపుపై తొలిసారి స్పందించిన కుమారుడు నిశాంత్

Nishanth kumar: రాజకీయాలకు దూరం… తొలిసారి మీడియాతో మాట్లాడిన నితీశ్ కుమార్ (Nitish kumar) కుమారుడు బీహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ (యునైటెడ్) నేత నితీశ్ కుమార్ 10వ సారి ప్రమాణ స్వీకారం చేయడం చారిత్రాత్మకంగా నిలిచింది. పాట్నాలో జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీయే నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నితీశ్ కుమారుడు నిశాంత్ కూడా పాల్గొన్నారు. సాధారణంగా రాజకీయాలనుంచి దూరంగా ఉండే నిశాంత్, ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది.

Read also: Deutsche Bank: భారత్ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమౌతున్న విదేశీ బ్యాంక్

Son Nishant reacts for the first time to his father's victory

Son Nishant reacts for the first time to his father’s victory

తన తండ్రి విజయం పట్ల ఆనందం వ్యక్తం

Nishanth kumar: ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిశాంత్, తన తండ్రి విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించారని చెప్పారు. గత ఎన్నికల్లో జేడీయూకు తక్కువ స్థానాలు వచ్చినా, నితీశ్ ప్రజల కోసం నిరంతరం కష్టపడ్డారని గుర్తుచేశారు. తాజా ఎన్నికల్లో ఎన్డీయే 202 స్థానాలను గెలుచుకోగా, జేడీయూ 85 స్థానాలను సాధించింది. ఎన్డీయే విజయానికి మహిళల మద్దతు కీలకమైందని నిశాంత్ అభిప్రాయపడ్డారు. రెండు దశాబ్దాల పాలనలో మహిళా సాధికారతకు నితీశ్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. మిత్రపక్షాల సహకారానికి కూడా ధన్యవాదాలు తెలిపారు.

‘మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారా?’ అనే ప్రశ్నకు నిశాంత్ కేవలం నవ్వుతోనే స్పందించారు. ఐటీ రంగంలో కెరీర్ మొదలుపెట్టిన ఆయన, బీఐటీ మేస్రా నుంచి చదువు పూర్తిచేశారు. రాజకీయాల కంటే ఆధ్యాత్మికతపైనే తన ఆసక్తి ఉందని ఆయన ఇంతకుముందే వెల్లడించారు. అయినప్పటికీ ఇటీవలి కాలంలో తండ్రితో పాటు కొన్ని రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం విశేషంగా మారింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870