हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Nirmala Sitharaman: నా చీర పై కాదు బడ్జెట్ పై ద్రుష్టి ఉంచండి

Tejaswini Y
Nirmala Sitharaman: నా చీర పై కాదు బడ్జెట్ పై ద్రుష్టి ఉంచండి

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరించే కేంద్ర బడ్జెట్ ప్రసంగం కంటే, తాను ధరించిన వస్త్రధారణపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆమె ఈ విషయంపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also: Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026లో క్యాన్సర్ రోగులకు భారీ ఊరట

Nirmala Sitharaman
Nirmala Sitharaman

పురుష మంత్రులకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయా?

వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి, నెట్టింట జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. “ప్రతి ఏటా బడ్జెట్ సమయంలో నేను ఎలాంటి చీర ధరించాను అనే అంశంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అదే ఒక పురుష మంత్రి బడ్జెట్(Union Budget 2026) ప్రవేశపెడితే.. ఆయన వేసుకున్న సూట్ గురించో, బట్టల గురించో చర్చ జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు వారిని అడుగుతారా?” అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు.

విధానాలపై చర్చించండి.. వ్యక్తిగత విషయాలపై కాదు

దేశాభివృద్ధికి సంబంధించిన ఆర్థిక విధానాలు, పన్ను సంస్కరణలు, కేటాయింపులపై లోతైన చర్చ జరగాల్సిన సమయంలో.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళా మంత్రి ధరించే దుస్తులపై దృష్టి సారించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

నేపథ్యం

ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్ తమిళనాడు వారసత్వాన్ని ప్రతిబింబించేలా మెజెంటా రంగు కాంజీవరం పట్టు చీరను ధరించారు. అయితే, ఆమె ప్రసంగం ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో ఆమె చీర రంగు, దాని వెనుక ఉన్న ‘రాజకీయ అర్థాల’పై పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ, విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870