हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Narendra Modi : సీఎం స్టాలిన్ పై మోదీ విమర్శలు

Divya Vani M
Narendra Modi : సీఎం స్టాలిన్ పై మోదీ విమర్శలు

తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.రాష్ట్రంపై కేంద్రం విస్మరిస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.తమిళనాడుకు మూడు రెట్లు అధికంగా నిధులు కేటాయించామన్నారు.ప్రధాని మాట్లాడుతూ – “అనవసరంగా ఏడిచే వారు కొందరుంటారు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ప్రత్యక్షంగా స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు రాజకీయ వర్గాలు అర్థం చేసుకుంటున్నాయి.కేంద్రం నిధులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు ఇది సమాధానంగా నిలిచింది.తమిళనాడుకు మేం గతం కంటే మూడు రెట్లు నిధులు ఇచ్చాం. ఇది మేము చేస్తోన్న అభివృద్ధికి నిదర్శనం అని మోదీ స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం 2014కి ముందు రైల్వేకు రూ.900 కోట్లు కేటాయించేది. ఇప్పుడు అది రూ.6,000 కోట్లకు పెరిగింది అని వివరించారు.రైల్వే అభివృద్ధిలో తమిళనాడు కీలకంగా ఉందని చెప్పారు.

Narendra Modi సీఎం స్టాలిన్ పై మోదీ విమర్శలు
Narendra Modi సీఎం స్టాలిన్ పై మోదీ విమర్శలు

రాష్ట్రంలో 77 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం.అందులో రామేశ్వరం స్టేషన్ కూడా ఉంది, అని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్‌లో తమిళనాడు పాత్ర గొప్పదని గుర్తించారు.తమిళనాడు బలంగా ఉన్నదే దేశ అభివృద్ధికి బలం అని అన్నారు.ప్రధాని వ్యాఖ్యలు ప్రజల్లో ఆసక్తి రేకెత్తించాయి. కేంద్రం తన వంతు కృషి చేస్తోందని ఆయన చెప్పడం స్పష్టం చేసింది. స్టాలిన్ ఆరోపణలు బేస్ లెస్ అని ప్రధాని సూచించారు. “వాస్తవాలు చెప్పకుండా విమర్శించటం ప్రజలకు తెలియాలి” అని అన్నారు.తమిళనాడులో రామేశ్వరం సభ రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రధాని మాట్లాడిన తీరుపై ప్రత్యుత్తరంగా స్టాలిన్ ఏమి స్పందిస్తారో చూడాలి. కానీ కేంద్రం మాత్రం నిధుల కేటాయింపులో వెనుకడుగు వేయలేదని మోదీ చెప్పిన సంగతి స్పష్టమైంది.

READ MORE : అమరావతిలో మోదీ పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

📢 For Advertisement Booking: 98481 12870